Followers

Thursday, December 10, 2020

గోండి ధర్మ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ |Gondwana Channel|

జై సేవ జై గోండ్వానా
గోండి ధర్మ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణ
గోండి ధర్మ గురు పహండి కూపర్ లింగో, అగిందుర్ రయితడ్ జాంగో బాయి 
గోండి ధర్మ తుణ్ నివ్ డాన్ కితేర్, అని 
పరెండ కడ కోయ పేన్ కుణ్ నివ్ డాన్ కితేర్, సోల డెంషా 
ఆట్రా వజంగ్ నివ్ డాన్ కితేర్, పాట వేసుడి నేకినెం అచ్చర్ 
విచర్ నీర్గున్ నిరాంకర్ తే గోండి ధర్మ నిర్మన్ అత
పూస్ మహిన నెకి నిమ్ నే మందన, కల్కున్ చేపుల్ కేర్వ, బెకెన్ సొంజి వతేకే ఏర్ తుంగ్సిరోపో దయన, హాట్ టుం బజార్ తగా హోటల్ నగ తిన్వ ఏర్ ఉన్వ,
మావ జాతి మునె దాయన ఇతికే, గోండి ధర్మ గురు పహండి కూపర్ లింగో, అగిందుర్ రయితడ్ జాంగో బాయి నివిడి కితంగ్ చట్టాల్ కున్ తకన,
విద్య, ఉద్యోగ, ఆరోగ్య, పంట పలుం, ఎస్ బర్కత్, వయన ఇతేకే ఫుస్ మాహిన మావ జతిత జంగో 
లింగో దీక్ష వటన మా జతి 
మునే దయన ఇన్వల్ మవా అశా...!
జంగో లింగో ఘాన్ సంస్థాన్ తెలంగాణ రాష్ట్రం
గోండి ధర్మ సంస్కృతి సంరక్షణ సమితి
దీక్ష భూమి: జంగాం రంజిగుడ, మండల జైనూర్,
జిల్లా కుమ్రం భీమ్ (ఆసిఫాబాద్)

Monday, November 30, 2020

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo Madavi Tukaram IAS |Gondwana Channel|

మొదటి ఆదివాసీ IAS అధికారి మడావి తుకారాo Madavi Tukaram IAS

   దట్టమైన అడవులు,పోరాటం నేపద్యం కలిగిన జిల్లా ఆదివాసీ ల తో నిండిన ఆదిలాబాద్ జిల్లా లో, ఆదివాసీ పోరాట యోదుడు కొమరం భీమ్ జన్మించిన పురిటి గడ్డపై, గోండు తెగకు మరో ఆదివాసీ ఆణిముత్యం పుట్టింది. ఆదిలాబాద్ జిల్లా లో అత్యంత వెనుకబడిన గోండు ఆదివాసీల లో మడావి తుకారాo IAS అధికారి అయ్యాడు. మడావి తుకారాo సాదారణ గోండు తెగ కు చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డా మడావి తుకారాం. 
   ఆదిలాబాద్ జిల్లా లో ఉట్నూర్ మండలంలోని లక్సేటిపేటలో మడావి బాబురావు మహారాజ్, మాన్కు బాయి  దంపతులకూ మూడవ సంతానo గా 1950, జూన్ 04 న జన్మించారు. మడావి తుకారాం కడు పేదరికం లో పుట్టి పెరిగాడు. మడావి తుకారాం కుటుంబం జీవన విధానం సరిగా లేక, సాగుభూమి లేక దినసరి వ్యవసాయ కూలిగా జీవనం కొనసాగించారు. మడావి తుకారాం తండ్రి ఆనాడు లక్సేటిపేట గ్రామ పోలీస్ పటేల్ గా అక్కడ ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో చిరు ఉద్యోగం చేస్తూ, చాలీ చాలని వేతనంతో కుటుంబాని పోషించేవాడు. తండ్రి తన పిల్లలనూ ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవాడు. ఆ తండ్రీ ఆరాటమే మడావి తుకారాంనూ గోండు తెగ లో తొలి IAS అధికారిని చేసింది. 
     
       
     మడావి తుకారాం విద్యా అభ్యాసం ప్రభుత్వ పాఠశాలోనే జరిగింది. మడావి తుకారాం స్థానిక పాఠశాలలో నాల్గవ తరగతి వరకు చదివాడు. ఐదు నుండి పదవ తరగతి వరకు (1961-67)వరకు ఆదిలాబాద్ లో ని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలో చదివాడు. 1967-69లో ఇంటర్మీడియట్ చదివాడు. 1969-72లో డిగ్రీ చదువుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూనే కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయంలో దినసరి వేతనంతో ఉద్యోగం చేస్తూ MA పూర్తి చేశాడు. మడావి తుకారాం మాతృ భాషా గోండీ తో పాటుగా మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషలో పట్టు సాధించాడు. 
    మన దేశంలో ఆదిమ జాతులు భాష సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో ఆదిలాబాద్ కు రెండవ సారి వచ్చినా మానవ పరిణామ శాస్త్రవేత్త హైమాడార్ప్ కూ ఉన్నత విద్యా వంతుడైన మడావి తుకారాం పై దృష్టి పడింది. గోండు ఆదివాసీల సంస్కృతి పైన ఇంగ్లీష్ లో హైమాన్ డార్ప్ పరిశోధనలూ చేశాడు. వాటిని మడావి తుకారాం తెలుగు లోకి అనువాదం చేశాడుు. హైమాన్ డార్ప్ లండన్ వెళ్ళిన తరువాత ఆయన స్పూర్తితో మడావి తుకారాం గ్రూప్-1 అధికారి అయ్యాడు. మొదట కాకినాడ లో ఆర్డీవో( RDO)గా ఉద్యోగంలో చేరాడు. ఉట్నూర్ ITDA -APO గా పని చేశారు. 1987లో మడవి తుకారాం పెళ్ళి చేసుకున్నాడు. కరీంనగర్ లో DRDA -PD గా పనిచేశారు.          
   హైదరబాద్ లో గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్ధ డైరెక్టర్ గా పనిచేశాడు. మహబూబ్ నగర్ లో జిల్లాలో DRO గా పనిచేశాడు. అనంతరం IAS అధికారి గా ప్రమోషన్ పొందాడు. మడావి తుకారాం తొలి సారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత ఎక్సైజ్ కమిషనర్ గా , బాలకర్మిక వ్యవస్థ కమిషనర్ గా పనిచేశాడు. ఆ తరువాత ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా పని చేశాడు. 1999 లో నవంబర్ 29 న మడవి తుకారాం తీవ్రమైన అనారోగ్యంతో మరణించాడు. 
      మడావి తుకారాం కాంస్య విగ్రహాన్ని ఉట్నూర్ X రోడ్డు లో ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం మడావి తుకారాం వర్ధంతిని గోండు ఆదివాసీలు వారి సాంప్రదాయ రీతి లో నివాళిలు అర్పిస్తారు. నేటి ఆదివాసీ యువతరానికి , ఆదివాసీ ఉద్యోగస్తులకు మడావి తుకారాం ఒక ఆదర్శం. నేటి యువత మడావి తుకారాంని స్పూర్తి గా తీసుకొని ఉన్నత స్థాయికీ వెళ్ళాలి. సామ్రాజ్య వాద విష సంస్కృతి కీ దూరంగా ఉండాలి.

Friday, October 9, 2020

Adivasis Protest Against LRS In Agency Area At Kumram Bheem Jainoor |Gon...







ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఉద్రిక్తత తెలంగాణ ప్రభుత్వం పై కదం తొక్కిన ఆదివాసులు లింగపూర్, సిర్పూర్-యూ, మండలంలో నుంచి జైనూర్ మండలం వరకు ఆదివాసులు పాదయాత్రచేసిన ఆదివాసుల

1.ఏజెన్సీలో ఎల్ ఆర్ ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం  రద్దు చేయాలని ఆదివాసుల డిమాండ్.

2.లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.

3.ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి.

ఆదివాసుల కడుపును కొడుతున్న కేసీఆర్,
బాల్కసుమన్ మీద ఆదివాసుల మండీ పాటు పై అనుచిత నినాదాలుచేశారు 
ఆదివాసుల నినాదాలు.
జైనూర్ కొమురం భీం చౌక్ లో ఆదివాసుల పాదయాత్ర భారీగా నిలిచి పోయిన రాకపోకలు

జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ రావాలని ఆదివాసుల రాస్తా రొకో భారీగా తరలివచ్చిన తుడుందెబ్బ నాయకులు జిల్లా ఆద్యుక్షుడు కోటనక్ విజయ్, కార్యదర్శి పుర్క బాపురావ్, మహిళ రాష్ట్ర కార్యదర్శి ఆత్రం సుగుణ పాల్గొన్నారు.

Friday, October 2, 2020

మర్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి |Gondwana Channel|

మర్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి
  "బాపూజీ కలలు కన్న  గ్రామ స్వరాజ్యం.. మన గ్రామాలు అభివృద్ధి చెందాలని.. పల్లెల అభివృద్ధి దేశానికి వెలుగు లాంటిది అని మనిషికి వెన్నెముక ఎంత అవుసరమో దేశానికి పల్లెల అంతా  అవసరం ఉన్నది" అని మర్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం కుంరం భీం స్టడీ  సర్కిల్ ఆసిఫాబాద్ వారి సౌజన్యంతో  హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం  విద్యార్థులకు నోట్ బుక్ & పెన్స్ పంపిణీ చేయండం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనవారూ జుగ్నక సవిత్ర ధర్మేందర్ (ఉప సర్పంచ్), ఆడ అమృత్ (తుడుందెబ్బ జైనూర్ మండల అధ్యక్షులు), సిడం అంకోష్(GP సెక్రటరీ),
👉 ఆదివాసీ నాయకులు దౌలత్ ధర్ము,వెంకట్, సంతోష్ శంభు.
👉  గ్రామస్థులు:ఆత్రం హన్మంత్ రావు(పటేల్),  కనక గణపత్( దేవరి), కొడప ఆనంద్ రావు, లింభారావు, మోతీరాం, చంద్రకళ. 
👉 గ్రామ ఉపాధ్యాయులు ఆడ సేడ్మారావు, కనక మధు,  కనక వెంకటేశ్వరరావు.
👉హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ఉపాధ్యాయులు సోము, లక్ష్మన్, మధు, తుకారం, దేవ్ నందు, సుదర్శన్ లక్ష్మీ, పద్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, September 28, 2020

నెరవేరబోతున్న లింగాపూర్ మండల ప్రధాన రహదారి సమస్య |Gondwana Channel|

నెరవేరబోతున్న లింగాపూర్ మండల ప్రధాన రహదారి సమస్య
     గత కొన్ని సంవత్సరాలుగా పిట్టగూడ నుండి మామిడిపల్లి వరకు గల మండల  ప్రధాన రహదారిని సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేసే క్రమంలో రోడ్డు  పనులను గుత్తేదారు మధ్యలో ఆపివేయడంతో, మండల వాసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యాపారులకు  రవాణా విషయంలో చాలా అవస్థలు పడాల్సి వచ్చింది.
    ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఎమ్మేల్యే గారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం మరవని మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు సంబధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొనగా మధ్యలో ఆపివేసిన పనులను చేయడానికి ఏ గుత్తేదారు ముందుకు రావడంలేదని అధికారులు తెలుపగా తనే స్వయంగా చొరవతీసుకుని పలువురు గుత్తేదారులను సంప్రదించడం జరిగింది. చివరిగా C5 కంపని గుత్తేదారు పనులు చేయడానికి అంగీకరించారు.
      ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలచేత మన్ననలు అందుకుంటున్న ప్రజానాయకుడు గౌరవనీయ ఎమ్మేల్యే గారు శ్రీ ఆత్రం సక్కు గారు చొరవతీసుకుని లింగాపూర్ మండల ప్రజల కష్టాలను అర్థంచేసుకుని వారి దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించినందుకు లింగాపూర్ మండలవాసుల తరుపునుండి ప్రత్యేక ధన్యవాదాలు...!

Tuesday, September 22, 2020

నర్సులను వేదిస్తున్న డాక్టర్ ను వేంటనే విధుల నుంచి తోలగించాలని తుడుందెబ్...




గుడిహత్నూర్ వైద్యాధికారి సూపర్వైజార్ లను విదులనుంచి తొలగించండి.
ఆదివాసి హక్కుల పోరట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా.
     ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై  వైద్యాధికారి సూపర్ వైజార్ మాటలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రెండేళ్లుగా తను అంటున్న మాటలు  అనుభవిస్తూ వస్తున్నామని ఓపిక నశించడం వల్ల రెండు రోజుల క్రితం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ కు వినతిపత్రం సమర్పించామని, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సోమవారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మాట్లాడుతూ తను కంటి వెలుగు కరోన, సీజనల్ వ్యాధులు ఇమ్యునైజేషన్ తో పాటు అన్ని రకాల మాతాశిశు సంరక్షణ  కార్యక్రమాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయడం వల్లనే డాక్టర్ శ్రీనివాస్ కు ఉత్తమ వైద్యుడు గా అవార్డు అందుకున్నారు. అని తమ వల్లనే అవార్డు అందుకొని ప్రాథమిక ఆరోగ్యానికి గుర్తింపు తెచ్చానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్న వైద్య అధికారిని సూపర్వైజర్ ని వెంటనే విధుల నుంచి తప్పించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ బదిలీ చేసినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది అందరిని బదిలీ చేయాలని వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు,  మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పరాణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగు  పటేల్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని  వైద్యాధికారి సూపర్వైజర్ లను  వెంటనే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్ప రాణి పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో రోజు రోజుకు వేదింపులు ఎక్కువ అవ్తున్నాయని తెలిపినారు. మహిళా ఉద్దోగులపై వేదింపులు అపనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సిడం వామన్  మాట్లాడుతూ విచారణ పూర్తయ్యేంతవరకు వైద్య అధికారిని, సూపర్వైజర్ విధుల నుంచి తప్పించాలని వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
     తప్పు చేసిన ఎ ఉద్యోగిని కూడా వదిలే ప్రసక్తే లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. వైద్యాధికారి సూపర్వైజర్ తప్పు చేశారని శనివారం నాడు గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారని వాటిపై విచారణ చేపడతామని తెలిపారు. సోమవారం నాడు విచారణ సాగిస్తామని చెప్పినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే వైద్యాధికారి సూపర్వైజర్ కూడా వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించే విదంగా కృషి చేస్తానని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ విచారణ చేపడతాం అని ఈ సందర్భంగా తెలిపినట్లు ఆయన పేరు తెలిపారు . విచారణ అధికారిగా మహిళా సంక్షేమ శాఖ అధికారి నియమించినట్లు  కలెక్టర్ పేర్కొన్నట్లు వైద్య ఉద్యోగులకు సంఘాల నాయకులకు తెలిపారు.

Friday, September 18, 2020

విప్లవంలో ప్రాణాలను అర్పించిన గోండు మహరాజులు శంకర్ షా మడావి మరియు రఘునాథ్ షా మడావి |Gondwana Channel|

      1857 విప్లవంలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంత రాజులు శంకర్ షా మరియు అతని కుమారుడు రఘునాథ్ షా, గాధా మండ్ల వారసులు మరియు జబల్పూర్ గోండ్ రాజవంశానికి చెందిన అద్భుతమైన రాజు సంగ్రామ్ షా.  ఈ రాజవంశం యొక్క అనేక తరాలు దేశం మరియు ఆత్మగౌరవం కోసం తమ జీవితాలను అర్పించాయి.  రాజా సంగ్రామ్ షా యొక్క పెద్ద కుమారుడు దల్పత్ షా, అతని భార్య రాణి దుర్గావతి మరియు కుమారుడు వీరనారాయణ అక్బర్ సైన్యం కోసం పోరాడారు మరియు వారి మాతృభూమిని మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తమను తాము త్యాగం చేశారు.  దీని తరువాత, గడా మండలా అక్బర్ ఆధ్వర్యంలో మారింది.  అక్బర్ చందా నరేష్, రాణి దుర్గావతి రాజు (చంద్ర షా, రాజు దల్పత్ షా తమ్ముడు) ను తన పాలనలో పాలించేలా చేశాడు.  ఈ చంద్ర షా యొక్క 11 వ తరంలో అమర్ షాహీద్ శంకర్ షా జన్మించాడు.  1857 నాటి విప్లవంలో రాజు శంకర్ షా మరియు అతని కుమారుడు కున్వర్ రఘునాథ్ షా తమ ప్రాణాలను అర్పించారు మరియు ఈ రాజవంశం నుండి మళ్ళీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.
వీర్ రాజా శంకర్ షా ఎవరు - రఘునాథ్ షా |  శంకర్ షా రఘునాథ్ షా ఎలా ఉన్నారు -
శంకర్ షా యొక్క తాత కింగ్ నిజాం షా, గోండ్ రాజవంశం యొక్క చివరి ప్రసిద్ధ పాలకుడు మరియు అతని తండ్రి కింగ్ సుమేద్ షా.  రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షా మాండ్ల కోటలో జన్మించారు.  ఈ కోటను 1698 లో ఈ గోండ్ రాజవంశం రాజు నరేంద్ర షా నిర్మించారు.  ఈ కోట చుట్టూ మూడు దిశల నుండి మా నర్మదా యొక్క అగమ్య జలాలు ఉన్నాయి, ఇది ఈ కోటకు మూడు దిశలలో రక్షణ కల్పించింది.  రాజు శంకర్ షా యొక్క తండ్రి సుమేద్ షా కాలంలో, మండలా పేష్వాస్ మరియు మరాఠాల క్రిందకు వచ్చారు మరియు పేష్వా ప్రతినిధిగా సుమేద్ షా మాండ్ల రాజుగా పరిపాలించారు, అదే సమయంలో నార్హారీ షా మరియు సుమేద్ షా మధ్య అధికార పోరాటం.  జరుగుతోంది  మాండ్లా 1818 లో బ్రిటిష్ వారి క్రిందకు వచ్చారు.  రాజా శంకర్ షా మునుపటి రాజుల మాదిరిగా స్వతంత్ర రాజు కాదు, అతనికి పూర్వా మరియు కొన్ని గ్రామ స్వాధీనాలు మాత్రమే ఉన్నాయి మరియు అతను బ్రిటిష్ వారి నుండి పెన్షన్ పొందాడు.  కానీ గర్హా మాండ్లా మరియు జబల్పూర్ ప్రజలలో, అతని పూర్వీకుల మాదిరిగానే ఆయనకు గౌరవం ఉంది.  రాజా శంకర్ షా భార్య పేరు రాణి ఫూల్కున్వర్ మరియు అతని ఏకైక కుమారుడు కున్వర్ రఘునాథ్ షా.  కున్వర్ రఘునాథ్ షా రాణి మాన్ కున్వర్ ను వివాహం చేసుకున్నాడు మరియు అతని ఏకైక కుమారుడికి లక్ష్మణ్ షా అని పేరు పెట్టారు.
భారతదేశంలో 1857 విప్లవం.  భారతదేశంలో 1857 విప్లవం -
లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అని పిలువబడే భారతీయ రాష్ట్రాలను అనుసంధానించడానికి ఒక విధానాన్ని రూపొందించారు, దీనిలో జన్యు వారసుడు లేని రాజును ఆంగ్ల రాష్ట్రంలో విలీనం చేశారు.  ఈ విధానం ప్రకారం బ్రిటిష్ వారు రామ్‌గ h ్, ng ాన్సీ, నాగ్‌పూర్, అవధ్, కాన్పూర్, మండ్లాను లొంగదీసుకోవాలని కోరారు.  ఇది కాక, ఆవు మరియు పంది కొవ్వు గుళికలు కూడా విప్లవానికి ప్రధాన కారణమయ్యాయి. అంతకుముందు, బ్రిటిష్ వారు 1842 నాటి గిరిజన ఉద్యమాన్ని దారుణంగా నలిపివేశారు.  రాఘునాథ్ షా ఈ సంఘటనలన్నిటినీ తీవ్రంగా గాయపరిచాడు మరియు బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమికొట్టాలని అనుకున్నాడు.
వీర్ శంకర్ షా-రఘునాథ్ షా మరియు 1857 విప్లవం.  శంకర్ షా-రఘునాథ్ మరియు 1857 తిరుగుబాటు -

రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షా ఇద్దరూ చాలా మంచి కవులు మరియు వారి కవుల ద్వారా ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని తెలియజేస్తున్నారు.  అదే సమయంలో, 52 వ రెజిమెంట్ జబల్పూర్ బ్రిటిష్లో ఉంది, వీరిలో చాలా మంది సైనికులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి మనసు పెట్టారు.ఈ సమయానికి, క్రాంతి దేశంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించింది.  యొక్క నాయకుడిగా ఎన్నికయ్యారు  పరిసర జమీందార్లు, రాజుల సమావేశం పూర్వా వద్ద రాజా శంకర్ షా అధ్యక్షతన సమావేశమైంది, ఇందులో రాణి అవంతి బాయి కూడా ఉన్నారు.  ఈ ప్రాంతంలో ప్రచారం కోసం ఒక లేఖ మరియు రెండు నల్ల గాజులు ప్రసాదంగా పంపిణీ చేయబడ్డాయి.  ఇది తన లేఖలో వ్రాయబడింది - "బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉండండి లేదా గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి".  రాజు, జమీందార్ మరియు మాల్గుజార్ పుడియా దీనిని తీసుకుంటే, విప్లవంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తమ మద్దతు ఇవ్వడం దీని అర్థం.
శంకర్ షా రఘునాథ్ షా కి జంమస్తాలీ మండల
శంకర్ షా కి జంమస్తాలీ మండ్ల
జబల్పూర్ బ్రిటిష్ కంటోన్మెంట్లో ఉన్న భారతీయ సైనికుల సహాయంతో శిబిరంపై దాడి చేసి రాజు శంకర్ షా బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని అనుకున్నాడు.  కానీ రాజు శంకర్ షా ప్యాలెస్‌లోని కొంతమందికి ఈ ప్యాలెస్ గురించి రహస్య సమాచారం బ్రిటిష్ వారికి లభిస్తోంది.  బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ తన డిటెక్టివ్లను సన్యాసి మారువేషంలో గార్ పూర్వాకు పంపాడు, తద్వారా అతను శంకర్ షా రాజు సన్నాహాల గురించి సమాచారం పొందాడు.  రాజు మత ప్రవృత్తి గల వ్యక్తి.అతను ges షులను స్వాగతించాడు మరియు తన ప్రణాళికను కూడా వారికి చెప్పాడు.  జబల్పూర్ డిప్యూటీ కమిషనర్ అన్ని రహస్యాలు గ్రహించి తన తెలివితేటలను చుట్టుముట్టారు.  1857 సెప్టెంబర్ 14 రాత్రి, బ్రిటిష్ వారు 20 మంది అశ్వికదళ మరియు 40 అడుగుల సైనికుల సాధువు రాజా భవనంపై దాడి చేశారు, రాజా శంకర్ షా తన కుమారుడు కున్వర్ రఘునాథ్ షా మరియు 13 మందిని అరెస్టు చేసి మొత్తం ఇంటిని శోధించారు.  ఇందులో రాజు యుద్దవీరులకు, జమీందార్లకు రాసిన లేఖలు, రాజు పద్యం గీశారు.  పద్యం ఈ క్రింది విధంగా ఉంది -
ముండ్ ముఖ్ ఇండిన్ చుగ్లాన్లను నమలడం, ఖువాండ్ జాతి దుర్మార్గులకు, శత్రువు చంపబడ్డాడు.
మారా ఇంగ్లీష్, రేజ్, కర్ డీ మాట్ చండి, బచావ్ నాట్ బారి, చైల్డ్ చైల్డ్ డిస్ట్రాయర్.
సంకరజాతులను రక్షించడం ద్వారా, దాస్ ప్రతిపాల్కర్, డీన్స్ సన్ ఆయ్ మాట్ కలికా.
దీన్ని తినండి, స్కావెంజింగ్‌ను తట్టుకోకండి, ఇప్పుడు, మ్రింగివేసి ముల్లును కొట్టండి.
వీర్ రాజా శంకర్ షా-రఘునాథ్ షా త్యాగం | రాజా శంకర్ షా-రఘునాథ్ షా యొక్క రచన -
కున్వర్ రఘునాథ్ షా చేతివ్రాతలో దొరికిన ఇలాంటి కవితల ఆధారంగా ఆయనపై దేశద్రోహ ఆరోపణలు వచ్చాయి.  రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షాలను బందీలుగా తీసుకొని జబల్పూర్ హైకోర్టు మరియు ఎల్గిన్ హాస్పిటల్ దగ్గర ఉంచారు, ప్రస్తుతం ఈ ప్రదేశంలో అటవీ శాఖ కార్యాలయం ఉంది.రాజా రఘునాథ్ షా ముందు కొన్ని షరతులు పెట్టినట్లు చెబుతారు, ఈ విషయంలో బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు, అతని  మతాన్ని త్యజించడం మరియు క్రైస్తవ మతాన్ని అవలంబించడం చాలా ముఖ్యం, కాని రాజు వాటిని అంగీకరించడానికి నిరాకరించాడు.  రాజు ఎక్కువ కాలం బందిఖానాలో ఉంటే, సైనికులు మరియు శిబిరంలోని ప్రజలు తిరుగుబాటు చేస్తారని బ్రిటిష్ వారు భయపడ్డారు.  బ్రిటిష్ వారు వెంటనే ఒక సైనిక కోర్టును ఏర్పాటు చేశారు, దీనిలో డిప్యూటీ కమిషనర్ మరియు మరో ఇద్దరు బ్రిటిష్ అధికారులు మిలటరీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు నటించారు.  ఇంతలో, 52 వ రెజిమెంట్ సైనికులు కూడా రాజు మరియు యువరాజును జైలు నుండి విడిపించేందుకు ప్రయత్నించారు, అది విజయవంతం కాలేదు.  రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షా లకు దేశద్రోహ కవితలు రాయాలని, ప్రజలను ప్రేరేపించి, రాజద్రోహ ఆరోపణలపై మరణశిక్ష విధించాలని కోర్టు శిక్షించింది. రాజు మరియు యువరాజును అరెస్టు చేసిన కొద్ది రోజుల్లోనే, జబల్పూర్ ఏజెన్సీ హౌస్ 1857 సెప్టెంబర్ 18 న  అతని ముందు ఉరి కవాతు జరిగింది.  ఇద్దరినీ యార్డుకు తీసుకువచ్చారు.  వారిద్దరినీ చూడటానికి, భారీ ప్రజా ర్యాలీ జరుగుతోంది, ఇది కోపంగా ఉంది.  రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షా ముఖాల్లో భయం లేదు. వారి ముఖాలు రెండూ ప్రశాంతంగా మరియు దృ were ంగా ఉన్నాయి.  వారి రెండు చేతివస్త్రాలు తెరిచి, రెండూ ఫిరంగుల నోటికి కట్టబడ్డాయి.  ఫిరంగిని కట్టేటప్పుడు, రాజు మరియు యువరాజు ఇద్దరూ ప్రకాశవంతమైన ముఖంతో గర్వించదగిన ముఖంతో ఫిరంగుల ముందు నడిచారు మరియు ఇద్దరూ తదేకంగా చూస్తూ తమ దేవతను ప్రార్థించారు.  ఫిరంగి కారణంగా, రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షా మృతదేహాలు వికృతంగా మారాయి.  అతను ఫిరంగితో ముడిపడి ఉండటంతో అతని చేతులు మరియు కాళ్ళు ఫిరంగి దగ్గర పడ్డాయి, శరీర భాగాలు 50 అడుగుల వరకు చెల్లాచెదురుగా ఉన్నాయి.  అతని గౌరవం చెక్కుచెదరకుండా ఉంది, అతని ముఖం చెక్కుచెదరకుండా ఉంది.
రాజ్ పర్వార్ లోని ఇతర సభ్యులను విడుదల చేశారు.  రాజు శంకర్ షా భార్య రాణి ఫూల్కున్వర్ బాయి వారిద్దరి మృతదేహాలను సేకరించి చివరి చర్య చేసి బ్రిటిష్ వారి నుండి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు.  రాజా శంకర్ షా మరియు కున్వర్ రఘునాథ్ షాలను ఇలాంటి ఫిరంగితో శిక్షించడం బ్రిటిష్ వారి ఉద్దేశ్యం ప్రజలలో మరియు రాజులలో బ్రిటిష్ వారి భయాన్ని సృష్టించడం, కానీ బ్రిటిష్ వారి ఈ చర్య మరింత విప్లవాన్ని రేకెత్తించింది.  ఆరాధన జరిగింది.  52 వ రెజిమెంట్ సైనికులలో తిరుగుబాటు వ్యాపించింది మరియు వారి దళాలు పటాన్ వైపు వెళ్ళాయి.  తిరుగుబాటు యొక్క అగ్ని మాండ్లా, దామోహ్, నర్సింగ్‌పూర్, సియోని మరియు రామ్‌గ h ్‌లకు వ్యాపించింది.  సాయుధ విప్లవం బ్రిటిష్ వారిపై చోటుచేసుకుంది.  రాణి ఫూల్కున్వర్ బాయి మండ్లాకు వచ్చి క్రాంటిని కొనసాగించాడు మరియు చివరికి లొంగిపోయాడు.మండ్లాలో జరిగిన ఖారీ యుద్ధంలో, రాణి అవంతి బాయి బ్రిటిష్ వారిని ఓడించి మొత్తం మండలాన్ని విముక్తి చేశాడు.  కానీ బ్రిటిష్ వారు క్రమంగా తమ శక్తిని సేకరించి విప్లవాన్ని అణచివేయడంలో విజయం సాధించారు.  మొత్తం క్రాంతిలో, రాజా శంకర్ షా, కున్వర్ రఘునాథ్ షా, రాణి అవంతి బాయి వంటి ధైర్య వీరులు ఈ ప్రాంతం నుండి తమను తాము త్యాగం చేశారు.

రఘునాథ్ షా-శంకర్ షా మెమోరియల్ జబల్పూర్-
జబల్పూర్ హైకోర్టు సమీపంలో, అమర అమరవీరుడు వీర్ రాజా రఘునాథ్ షా శంకర్ షా ఫిరంగులతో మరణశిక్ష విధించిన ప్రదేశంలో ఒక స్మారక చిహ్నం నిర్మించబడింది, ఇందులో తండ్రి మరియు కొడుకు ఇద్దరి విగ్రహాలు నిర్మించబడ్డాయి మరియు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18 న రాజా శంకర్ షా  మరియు కున్వర్ రఘునాథ్ షా యొక్క బలి దినం జరుపుకుంటారు.
శంకర్ షా రఘునాథ్ షా

ఈ గొప్ప రాజు శంకర్ షా కున్వర్ రఘునాథ్ షా యొక్క త్యాగం సాగ దేశం మొత్తం కుల, మతాల కంటే పైకి ఎదగడం మరియు దేశం కోసం త్యాగం చేయబోతోంది.  కానీ అతని త్యాగానికి చరిత్రలో చోటు దొరకలేదు.  వారి త్యాగం సాగాను ప్రజల ముందు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది.  M.P.  వీర్ శంకర్ షా-రఘునాథ్ షా జాతీయ అవార్డును గిరిజన జీవిత సాంస్కృతిక సంప్రదాయాల రంగంలో చేసిన విశేష కృషికి ప్రభుత్వం ప్రదానం చేస్తుంది.  వీర్ రాజా శంకర్ షా రఘునాథ్ షా యొక్క ఈ త్యాగాన్ని కొత్త తరానికి విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది.  1857 విప్లవంలో తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన అమర్ షాహీద్ రాజా రఘునాథ్ షా మరియు కున్వర్ శంకర్ షా లకు మా శుభాకాంక్షలు.
   -సలాం ప్రకాష్ (రిటైర్డ్ ఎ.ఇ)
   అమరావతి, మహారాష్ట్ర.

Tuesday, September 15, 2020

Gondi Koyapunem flag details కోయ పున్నెం జెండా వివరాలు ||Gondwana Channel||

గోండి పునేమ్ యొక్క సామాజిక తత్వశాస్త్రం ఇంద్రధనస్సులోని ఏడు రంగుల మాదిరిగానే, గోండి జెండాలో వారంలోని ఏడు రోజులు, ఏడు పర్వత శ్రేణులు, ఏడు సముద్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు రంగులు ఉన్నాయి, ఇవి గోండి తెగల చిహ్నాలు.  ఐదు అంశాలు మానవునిగా ఉన్నట్లే, తెగల సంస్థకు కూడా ఐదుగురు గురువులు లేదా గురువులు ఉన్నారు, అనగా భూమ్కాలు.  ఐదు భూముల ఏకీకరణ ఒక భూమిగా ఏర్పడింది. భూమాత యొక్క పిల్లలు వారి తెగల ద్వారా గుర్తించబడతారు.  ఈ భూమిలో నివసించిన గోండివెన్ లేదా గోండి ప్రజల సామాజిక సమూహాలు గోండ్వానాగా మారాయి.  వారు గాండో దాయ్ (భూమాత) యొక్క కోయ (గర్భం) నుండి జన్మించినందున వారిని కోయా జాతి అంటారు.  కోయా జాతి సమాజంలోని సభ్యుల సామాజిక నిర్మాణం ఫ్రేట్రియల్ కాట్ సావ్రి లేదా సాగా సావ్రి చెట్టు యొక్క పన్నెండు ఆకుల నిర్మాణం యొక్క నిర్మాణానికి సమానంగా ఉంటుంది.  సంవత్సరంలో పన్నెండు నెలలు మరియు విశ్వంలో పన్నెండు గ్రహాలు వారి కక్ష్యలలో తిరుగుతున్నట్లే, కోయా జాతి ప్రజలు పన్నెండు సామాజిక సమూహాలుగా ఏర్పడతారు, అనగా ఫ్రేట్రీస్, వారి వంశపారంపర్య లక్షణాలపై చేసిన విభాగాలు.  (డాక్టర్ కంగలి ప్రకారం, ఒక ప్రాంత ప్రజలను ఒకచోట సమూహపరచడం మరియు వారిని ఒక ఫ్రేట్రీగా రూపొందించడం బహుశా ఈ విభాగాలను సృష్టించడానికి సహాయపడింది).

Friday, September 4, 2020

తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దివంగత కీ.శే. దబ్బాగట్ల నర్సింహారావు గారి సంతాప సభ ||Gondwana Channel||

కీర్తి శేషులు తుడుండెబ్బ వ్యవస్థాపకులు దబ్బాగట్ల నరసింగరావు గారి సంతాప సభలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని గణ నివాళి అరిస్తున్న తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా, డివిజన్, మండల నాయకులు

 ఆదివాసీ ముద్దు బిడ్డ,తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దివంగత దబ్బాకట్ల నర్సింహారావు గారి కుటుంబాన్నీ  ఆర్దీక సహాయనీ అదించిన
 తుడుందెబ్బ రాష్ట్ర అద్యక్షులు సోయం బాపురావ్ గారు ,ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ,తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెస్రం మోతిరాం ,పెందోర్ జల్పత్ రావ్  కార్యదర్శి కోడప నగేష ,ముక్తి రాజు ,గురాల రవీందర్ ,ఆగబోయిన రవి ,మహిళ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఇర్ప విజయ,ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అద్యక్షులు కొప్పుల రవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు తుడుందెబ్బ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోడం గనేష్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు కోట్నక్ విజయ్  మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సోయం జంగు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సలాం జంగుపాటేల్.
 
 ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, ఆదివాసి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాణి తుడుందెబ్బ ATF,ASU,AMS,ARS,ANS,AKS,AYS రాష్ట్ర,జిల్లా, డివిజన్, మండల నాయకులు  ఆదివాసీ సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం:-
------------------------

దబ్బకట్ల కుటుoబా‌నికి అదివాసీ హెల్ప్ లైన్ ఇల్ల‌oదు వారి ఆర్థిక‌ స‌హాయ‌o.

అమరుడు..కీ.శే. దబ్బకట్ల నర్సింగరావు గారి కుటుంబానికి Rs.30,000 ఆర్థిక సహకారం అందజేసిన ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారు.
    అందజేసిన వారిలో ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ గౌర‌వ‌ స‌లహా‌దారుడు మోకాళ్ళ‌ శ్రీనివాస‌రావు, ఆదివాసీ హెల్ప్ లైన్ సెoట‌ర్ అధ్యక్షుడు కుర్సం అంజయ్య, ప్రధాన కార్యదర్శి కుంజా క్రిష్ణ, ఉపాధ్యక్షులు చాపల రమేష్ బాబు, ఊకె కృష్ణ, కోశాధికారి ఉండం నాగేందర్ రావు, సభ్యులు కల్తీ భాస్కర్ , పూనెం బాలరాజు, గలిగే రాంబాబు, కొర్సా రాజేష్, కల్తీ రామకృష్ణ, మరియు ఏరిపోతు మధుకర్ రాజ్, వసంతరావు, సిద్దబోయిన బిక్షం, అరేం లచ్చుపటేల్, పులిసే బాలకృష్ణ, కొప్పుల రవి తదితరులు ఉన్నారు.

 ఆదివాసీ హెల్ప్ లైన్ పిలుపు మేరకు స్పందించి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..

                         ఇట్లు
                   క‌బ్బాకుల‌ ర‌వి
ఆదివాసీ హెల్ప్ లైన్ సెoట‌ర్ వ్య‌వస్థాప‌క‌ అధ్య‌క్షుడు... ఆదివాసీ హెల్ప్ లైన్ స్థాపన.
----------------------------------------------
  
ఆదివాసీ ముద్దు బిడ్డ,తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దివంగత దబ్బాకట్ల నర్సింహారావు గారి కుటుంబాన్నీ  మేం ఉన్నాము అని భరోసా ఇస్తూ  వారి కుటుంబ అవసర నిమిత్తం  ఆర్దీక సహాయంగా   Rs.10,000/- లు హృదయపూర్వకంగా ఇస్తు వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్న   కుంరం భీమ్ ఆసిఫాబాద్ తుడుందెబ్బ  జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్నాక విజయ్ కుమార్,  ఈరోజు వరంగల్   ములుగు జిల్లా  రాయిని గూడెం  లో డబ్బాకట్ల నరసింహారావు గారి సంతాప సభలో లో పాల్గొని  నివాళులు అర్పించారు  ,  అలాగే తుడుం దెబ్బ  రాష్ట్ర  వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షులు  బుర్శ పోచయ్య  గార్లు మాట్లాడుతూ ఆదివాసీ   ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడినీ ఆదివాసీ సమాజం  కోల్పోయింది అని  ఆయన ఆత్మ కి   శాంతి కలగాలని కోరారు.  కుంరం భీమ్ ఆసిఫాబాద్ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కోవ విజయ్ , మరియు తోటి సంఘం నాయకులు సోయం రాజేందర్ పాల్గొన్నారు.

Wednesday, September 2, 2020

Asifabad MLA Athram Sakku launched the website of Tribe Vibe Adventures ||Gondwana Channel||

Asifabad MLA Athram Sakku launched the website of Tribe Vibe Adventures on Tuesday at 12 noon at Studio A Designs, Utnoor, Adilabad. Appreciating Tribe Vibe Adventures founder Vedma Ashok, he said that Adilabad and Asifabad lag behind in terms of tourism. “Such initiatives are the need of the hour. Adilabad has a lot of magnificent waterfalls, historical temples and many more, he said adding that such initiatives would not only immensely grow tourism but also create employment to the local tribal people.
Tribe Vibe Adventures is a first of its kind travel company in Adilabad that promises to offer lifetime experience for its campers. They offer 2-day and 1-night camping package at Mitte waterfalls and 1-night camping package by the side of a serene lake at Mathadi village, Utnoor. Sharing his first-time experience, he said that everyday should experience such a trek to the tremendous Mitte waterfalls.
http://www.tribevibeadventures.com

 “I went through a lot of emotions - anger, frustration, happiness, a sense of achievement and fulfilment and so on - during my way to the falls. All the pain perished once I had a glimpse of the waterfalls. It was then I decided that everyone should go through such an experience. And then the hard works of a few months, here we are,” the founder said.
http://www.tribevibeadventures.com

Arjun Prathik Initiative director Bhagawanth Rao said that we all are, in a way, stuck in a rut at work. “We deserve a break from our routine. And a beak like this where we get close to nature is a must. I am sure the company has much more to offer. I wish all luck to Ashok and the team,” he added.
Pawan, Abhi, Vinod, Avinash, Sunil and others were present on the occasion.
http://www.tribevibeadventures.com

http://www.tribevibeadventures.com

Tuesday, September 1, 2020

Mitte Waterfalls |Tribevibeadventure| ||Gondwana Channel||

If you have been bored of clocking 24/7 at office and feel that you are stuck in the web then you just need to refresh yourself, recharge yourself before starting a new. It is high time you get in nature and reconnect with your life.

The TribeVibe Adventures offers a 2-day package, which includes one night camping and two days trekking to the unseen/unexplored Mitte waterfalls, Adilabad.

http://www.tribevibeadventures.com

Mitte waterfalls, located at Pittaguda village in Adilabad, is also known as Sapthadundalu (7 waterfalls naturally formed one after the other). It is a 2-km hike from the Pittaguda village. As the name goes by, there are 7 waterfalls that are spread over 15 kms. Of 7 falls, only 3 are accessible that too on foot. One has to walk about 3-4 kms into jungle to visit these magnificent waterfalls. BE PREPARED TO GET MUDDY!!! The waterfalls are in their full glory now. The heavy rains have led to a thickly cascading waterfalls that sprays a mist in the entire area as it drops from its great height.

http://www.tribevibeadventures.com

The tourism department has neglected this beautiful place otherwise it would have become one of the best tourist spots in the Telangana, according to a newspaper. The same reason the waterfall is considered special by the organisers as it is still in its raw and organic form. Only few people explored such splendid falls so far. And you can be one of them.

http://www.tribevibeadventures.com

To explore, one has to cross a rivulet and walk past agricultural fields to reach the waterfalls. This would challenge the fittest both mentally and physically. It is difficult to hike as the terrain gets slippery and tougher by each step. At one point, the campers might also feel like giving up but once the campers get a glimpse of the waterfall it is all worth the pain and exhaustion. While hiking the campers might go through the mixture of emotions - anger, happiness, a sense of fulfilment, achievement and many more. Each and every emotion is totally earned by the camper him/herself.

http://www.tribevibeadventures.com

AND THE REST IS MEMORY!!!

 

Whether you like biking, trekking, playing volleyball or any other outdoor activity, the TribeVibe has everything mentioned above to offer to you. If you are lucky then you will get a chance to gaze stars. 

To make the ambient more beautiful, the TribeVibe would set campfire and barbecue. There might also be a jamming session by the locals if they are available. It also has an open kitchen where one can cook their own recipes.

ALSO GET READY TO WAKE UP TO BEAUTIFUL LANDSCAPES AND BIRDS CHIRPING SOUNDS!!!

This is adventurous destination for youngsters and nature lovers.

http://www.tribevibeadventures.com

తుడుందెబ్బ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ ||Gondwana Channel||

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ
తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్గాలుగా ఉన్న కమిటీని కలయికతో ,నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.తుడుందెబ్బ ఉద్యమం బలోపేతం ఐక్య ఉద్యమాల నిర్మాణం లో భాగంగా తుడుందెబ్బ సీనియర్ నాయకుల సూచనల మేరకు నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది.
స్థలం:-మంచిర్యాల జిల్లా కేంద్రం, తెలంగాణ రాష్ట్రం.
ది.31.8.2020న
-----------------------------
1) గౌరవ అధ్యక్షులుగా బిర్సా పోచయ్య గారు.

2) అధ్యక్షులుగా శ్రీ.గౌ. సోయం బాబురావు గారు (ఆదిలాబాద్ ఎంపీ గారు).

3 ) రాష్ట్ర వర్కింగ్ ప్రెస్టెంట్ గా మైపతి అరుణ్ కుమార్ గారు.

ప్రధాన కార్యదర్శులుగా :-

4) ఊకె సంజీవ్ గారు.

5)  సిద్దబోయిన లక్ష్మీ నారాయణ గారు..

6 ) గుర్రాల రవేందర్ గారు..

ఉపాధ్యక్షులు:-

7 ) ఈసం సుధాకర్ గారు..

8 ) మెస్రం మోతీరాం గారు..

9) పొడెం బాబు గారు..

10 ) కుడిమేత తిరుపతి గారు..

11 ) పెందురు జలపతి గారు..

12) జెడ్ కె పాండ్రంగ్ గారు..

13) ముక్తి రాజు గారు..

14 ) దుర్వా నగేష్ గారు..

 కార్యదర్శిలుగా :-

15) కోడప నగేష్ గారు..

16) గోగెల కోటయ్య గారు..

17) కొడెం వెంకటెశ్వర్లు గారు..

  చక్రం భీమ్ రావు

సోయం రాజేందర్ గారు..
 ప్రచార కార్యదర్సులుగా :-

18) సిద్దబోయిన సంజీవ్ గారు..

19) అలెం నరేంద్ర (కోటి) గారు..

20) అడా జంగ్ గారు..

సాంకృతిక కార్యదర్శి:-

21) వాగబోయిన రవి గారు..

కోశాధికారి :-
22) చందా రఘుపతి గారు..
పైన పేర్కొన్న వారిని సమావేశ వేదిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

                    ఇట్లు
ఆదివాసీ ఉద్యమ వందనాలతో....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆదివాసీ హక్కుల పోరాట సమితి
               తుడుందెబ్బ
✊✊✊✊✊✊✊✊✊✊

Monday, August 31, 2020

ఒకే గూటిలో ఒకే వేదికలో తుడుందెబ్బ ||Gondwana Channel||

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ  తెలంగాణ రాష్ట్రం 3 విభాగాలుగా  ఉన్నా సందర్భం మనందరికీ తెలుసు  ఈ రోజు  మూడు కార్యవర్గ సభ్యులు  ఒకే గూటిలో  ఒకే వేదికలో రావడం ఆడివాసిలకి ఒక చారిత్రాత్మక వార్త    నిర్ణయం జాతికి అంకితం,    ఈ మూడు కార్యవర్గ సభ్యులు ఒక్కటి అవడానికి  గత కొన్ని రోజులనుండి  చర్చ సమావేశాలు నిర్వహించి. అందరిని ఒప్పించి  భిన్నత్వంలో ఏకత్వం రావడానికి చేసిన కృషి ఇంత అంత కాదు.  ఇక ముందు సంఘ రాజకీయా విభేదాలు  లేకుండా ఆదివాసీ తొమ్మిది తెగలను  సమాజ మేధావులను, రాజకీయ మేధావులను ఒకరినొకరు గౌరవిస్తూ, సమాజం కోసం నిరంతరం లక్ష్య సాధన దిశగా శ్రీ గౌరవ ఆదివాసీ ముద్దు బిడ్డ  ఉద్యమనేత  సోయం బాపురావు పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గారి అధ్యక్షత న ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా ఉద్యమాన్ని అందరిని కలుపుకొని  ముందుకు పోవాలని ఈ సమయం కోసమే ఒకరిని ఒక్కరు విమర్శలు చేస్తూ మనోభావాలను దెబ్బ తీయకుండా, సమనవ్యయంతో శాంతియుతంగా కొంత కాలం వేచి ఉండాలని రాష్ట్ర జిల్లా కార్యవర్గాన్ని  విజ్ఞప్తి చేయడమైంది. సూచన సలహాలను గౌరవించి ఓపికతో ఉండి సహకారాన్ని అందించి ఈ నిర్ణయ సందర్భంలో యావత్తు ఆదివాసీ సమాజం  తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆదివాసీ.

Sunday, August 30, 2020

దీ హిస్టరీ ఆప్ గోండ్వాన The History of Gondwana ||Gondwana Channel||

జై సేవా జై పెర్సపేన్ జై గోండ్వాణ. 
విస్వం రావ్ దేవ్ గారు మనము ఆదివాసులము కాము మనలను ఇతరుడు ఆదివాసి అంటే మనము కూడా ఆదివాసి అంటున్నాము చాలా తప్పు మనము సివిలైజెడ్ పీపుల్స్ 
అనగా మన చరత్రలున్నాయి ఖిలలున్నాయి కోట లున్నాయి గడ్, ఘడి, గుండాలున్నాయి దీ హిస్టరీ ఆప్ గోండ్వాన, గోండ్వాన సంస్కృతి కారణంగా చరిత్ర, ప్రక్ పురా గోండ్వాన ఇతిహాసము చదవండి గోండ్వానా భూమండల్ కీ ఇతిహాసం చదవండి 
మోహన్ జోహార్ హర్రప్ప మన సంస్కృతి పహండిపారికుప్పర్ లింగో మన ముఠవపోయ్ గురు   ద్యానముద్రలో కూర్చొని ఉన్న ముద్ర మనకు ఆధారాలు చూపుతున్నయి. అచ్చట దొరకిన చిత్ర లిపి పిక్టోగ్రాపిక్ స్క్రిప్ట్ ను గోండి లో చదవ వచ్చు అందుకు మన సంస్కృతి సింగార్ కళ్లీ దీప్ , కోయమూరి దీప్ లను వేరే భాష లో చదవరాక సింధులోయ, కోయమూరిదీప్ ని కైముర్ అన్నారు, కాని మన గోండి లో అవి సింగార్ దీప్, కోయమరి, మూరి దీప్ మనజానపద పాటలు కథలలో పాడుతారు చెపుతారు వినండి తరువత మీ రెవరో మీకే అర్థమవుతుంది. 
మరి ఆదివాసి ఎందుకు అవుతాము? మన చరిత్ర మనకు తెలిసి ఉండాలి ఇతరుడు మనలను దొగంటే మనలను మనము కూడా దొంగంటే ఎలా మనలను గిరిజనులు, ఆదివాసులు , వనవాసిలు, అంటున్నారు కాని మనము వాటిలో ఎవరు కాదు 
మనలను ఒక క్రమభద్దముగా, వరుస క్రమమును చూపు పత్రము లిస్ట్ అందులో ఎవరి జాతి వారి పేరు నమెూదుందని చూపు నది అనుసుచి దానినే అనుసూచిత జన జాతి అనికూడా అంటున్నారు. దాని నే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు. 
అందుకు మనకు ST గోండు , పర్దాన్, తోటి, అంద్, కోలాం, నాయకపొడు. అని మనకు కుల దృవీకరణ పత్రము లభిస్తుంది మరి ఆదివాసి అని కుల దృవీకరణ పత్రము ఎక్కడన్న ఇచ్చిన దాకలలున్నాయా 
ఉంటే మనము ఆదివాసి అనడం లో తప్పు లేదు. 
జై పర్సాపేన్ జై పెర్సపేన్ 
జై జంగో జై లింగో 🌙🌞
జై సేవా ! 
జై జోహర్ ! 
సేవా జోహర్ ! 
దండోస ముజరా ! 
జై గోండ్వానా 🌎
ఓ గోండ్వానా బేటా తేద నిల్లా నీవ గోండ్వాన జమీన్, భూమ్మిత్లాసి 
ఓ గోండ్వాన భేటా నీవంటి పేన్కయేర్ తుంగ్వలిక్ కస్సంగ్ కుడెర్కున్ లాస్ యేతున్ లాసి 
ఓ గోండ్వాన బేటా నిల్లా నీవా పేన్క మన్ వల్ మర్ర కేడత్ లాసీ,
ఇవ్ సంది పూర నీవంగ్ ఆందుగ్ బతి నిమె ఆది వాసి బహన్ ఆతి 
నిమె ఇగటొర్ పుర, పూర వాసిని ఆంది 
గర్వతే ఇన్ ననా గోండ్ రాజన ఆందున్ ఇంజెర్ 
జో భోర్ గోండ్వాన తున్ కాం వాయెార్ వోర్ గోండ్వానత నెత్తురు ఆయెార్.

Friday, August 28, 2020

పెర్సపెన్ అంటే ఏమిటి? బలం శక్తి ఏమిటి? ||Gondwana Channel||

పెర్సపెన్  అంటే ఏమిటి?
బలం శక్తి ఏమిటి ?

అకోయా గోండ్ వర్గానికిచెందిన గాండివాస్ ప్రాచీన కాలం నుండి పెర్సపెన్ శక్తిని ఆరాధిస్తున్నారు. ఈ శక్తిని వేర్వేరు విభాగాలలో వేర్వేరు పేర్లతో పరిష్కరించారు.
బేతుల్, చింద్వారా మరియు నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఫడపెన్ వంటివి,
> సియోని బాలాఘాట్ ప్రాంతంలోని సాజోర్పాన్.
> మాండ్లాలో బిగ్‌పెన్.
> జబల్పూర్, షాడోల్, సిధి, సగ్గుజా మరియు ఛత్తీస్‌గ లోని బుద్ధల్‌పేన్.
> ఆంధ్రప్రదేశ్‌లోని పార్సా పెన్.
> గాడ్చిరోలిలో హజోర్ పెన్.
> అమరావతి ప్రాంతంలో కోరుక్ పెన్నులు.
> చోటా నాగ్‌పూర్ ప్రాంతంలోని మారంబురు పెన్.
> సంబల్పూర్ ప్రాంతంలో సింగా బొంగా పెన్.
> ఖండ్వా ఖార్గోన్‌లో, ాబువా, భిలోటా పెన్నులు మొదలైనవి ప్రసంగించి పూజలు చేస్తారు. ఏకాంత మైదానాలు, నదీ తీరాలు, కొండ శిఖరాలు మొదలైనవి. దేజాఖారియన్, పంతనా, పెంకడ లేదా సాజా, మహువా లేదా సారాయ్ చెట్ల క్రింద ఫడాపెన్ యొక్క సర్నా సైట్. దేవ్‌ఖారియన్, పల్లా, పుంగర్, చౌర్ మాతయా మొదలైన వాటిలో ఫడాపెన్ యొక్క సల్లా మరియు గాంగ్రా చిహ్నంతో, దాని అలంకరణ మరియు అరటి.
అగోండి పునెమ్ తత్వశాస్త్రం ప్రకారం, ఫడాపెన్ మొత్తం ప్రపంచం యొక్క అత్యున్నత శక్తిగా పరిగణించబడ్డాడు. ఫడా, బుధాల్, బడే, సాజోర్, హజోర్, పార్సా, సర్నా, భైల్, కొరుక్, సింగబొంగా, మారంబురు మొదలైనవి. అన్ని పదాలకు పరం అనే అర్ధం ఉంది మరియు కలం అంటే శక్తి. ఈ విధంగా ఫడా పెన్, బుధాల్ పెన్, ఫరాపెన్, బాడి పెన్, హజోర్ పెన్, సాజోర్ పెన్, పరాసాపెన్, భిల్ పెన్, కొరుక్ పెన్, సింగబొంగా పెన్ మరియు మరంగ్‌పురు అంటే సూపర్ పవర్. ప్రపంచంలోని అత్యున్నత శక్తి అయిన పరమశక్తికి సల్లా మరియు గాంగ్రా అనే రెండు చిహ్నాలు ఉన్నాయి. సల్లా డౌ శక్తి మరియు గాంగ్రా దై శక్తి, సల్లా ధన్ శక్తి మరియు గాంగ్రా బ్రాన్ శక్తి, సల్లా కుడి శక్తి మరియు గాంగ్రా లెఫ్ట్ పవర్, సల్లా సామ్ని శక్తి మరియు గాంగ్రా అమానీ శక్తి, సల్లా షాలి శక్తి మరియు గాంగ్రా గరం శక్తి, సల్లా ఆస్ శక్తికి చిహ్నం, మరియు గాంగ్రా చక్ర మూలకం. ఈ రెండు అంశాల చర్య యొక్క ప్రక్రియ ద్వారా, మొత్తం ప్రపంచం మరియు జీవన ప్రపంచం యొక్క చక్రం నిరంతరం కొనసాగుతుంది.
సల్లా మరియు గాంగ్రా అగోండ్ సమాజానికి రెండు ప్రతిరూపాలు, వీటిని గాండివాస్ ఫడాపెన్, ఫరాపెన్, సాజోర్పెన్, బుధల్‌పెన్, సింగ్‌బోంగా పెన్, మరంగ్‌బురు పెన్, భిలోటాపెన్, ఠాకూర్‌పెన్‌లు సర్వోన్నత శక్తిగా ఆరాధిస్తారు. సల్లన్ పొడవైనది మరియు గాంగ్రా వార్షికం. బరిలో పన్నెండు గాంగ్రాస్ ఉన్నాయి. ఇది మొత్తం ప్రపంచ వ్యవస్థ యొక్క పన్నెండు గ్రహాలను మరియు మొత్తం గోండ్ సమాజంలోని పన్నెండు సాగాలను సూచిస్తుంది. సల్లా యొక్క దీర్ఘ వైరుధ్యం మూలకానికి సంకేతం. ప్రపంచంలోని కక్ష్యలోని ప్రతి గ్రహం దాని కక్ష్యలో దాని సల్లా రూపం మూలకం ఆధారంగా తిరుగుతుంది మరియు దాని గురుత్వాకర్షణ శక్తి యొక్క బలం మీద ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది, అదేవిధంగా కోయా వంశం గోండ్ కమ్యూనిటీ యొక్క పన్నెండు సాగాల జీవిత చరిత్రలు వారు ఆయా గదులలో నిర్బంధంలో నివసిస్తున్నారు మరియు బేసి వాటి నుండి వేరుగా ఉండడం ద్వారా ఇన్నింగ్స్‌కు అనుసంధానించబడ్డారు. గోండి తత్వశాస్త్రం ప్రకారం, ఫడపెన్ శక్తి యొక్క ఆరాధన, అంటే, మొత్తం ఆరాధకుడు మరియు బేసి సాగాస్.
ఫడాపెన్ శక్తి మరియు గాంగ్రా యొక్క ఈ రెండు వ్యతిరేకతలు, కానీ పూనా-ఉనా (డబ్బు-రుణ) లక్షణాల యొక్క చర్య ప్రక్రియ ఒకదానికొకటి సంపూర్ణంగా ఉంటుంది, ప్రకృతిలో ఏకరూపత మరియు పాలనను నిర్వహిస్తుంది. గోండి పునెమ్ నమ్మకం ప్రకారం, మనం జీవిస్తున్న ప్రపంచం, అనేక రకాల కార్యకలాపాలు మరియు అభ్యాసాలను చేస్తుంది, ఇది మన పంచేంద్రియాల నుండి మనకు అనిపిస్తుంది, అది జీవన వాస్తవికత. జీవన ప్రపంచం ఒక పురాణం లేదా పురాణం కాదు. ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేది ఇదే. ప్రకృతి చక్రం సజావుగా మరియు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. ఇది ఫడాపెన్ శక్తితో విభేదించిన సల్లా గాంగ్రాకు సంబంధించినది, కాని పూనా ఉనా గుణ సత్వా, ఒకదానికొకటి పరిపూరకరమైనది, పరస్పర చర్య ప్రక్రియ మరియు వాటి పని-కారణ సంబంధం. ఏదైనా సంఘటన చేయడం లేదా ఆపడం ఎవరి కర్తవ్యం కాదు. ఫడాపెన్, ముర్రాపెన్, ఓల్డాపెన్ లేదా సాజోర్పెన్ అని పిలువబడే విధి లేదా సహజ శక్తి, అన్ని సంఘటనల యొక్క సంభవించే లేదా నియంత్రించే ఏజెంట్. ఇది గోండి పునేం ముత్తవపోయ్ హిల్ పారి పరి కుపర్ లింగాలు జీవన ప్రపంచంలో అత్యధిక సంతానోత్పత్తిగా పరిగణించబడుతున్నాయి.
అగోండి పునేం తత్వశాస్త్రం ప్రకారం ప్రకృతి లక్ష్యం సత్యం. ఆమె ముందు ఉంది మరియు భవిష్యత్తులో కూడా ఉంటుంది. సత్యం యొక్క స్వభావం అక్షసంబంధమైనది. భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానం ఇంద్రియాల ద్వారా మాత్రమే. ఇవి నిజమైన జ్ఞానాన్ని సాధించే సాధనాలు. తమ పంచ జ్ఞానంద్రిల ద్వారా ప్రత్యక్ష జీవన ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం మరియు దాని మేధో శక్తి ఆధారంగా దానిని వర్తింపజేయడం మౌద్రామోడి (బౌద్ధ) గోండుల విధి. మేధో జ్ఞానం యొక్క శక్తి ద్వారానే ప్రకృతి యొక్క అంశాలను మరియు వాటి స్వభావ లక్షణాలను గ్రహించవచ్చు. ప్రకృతి యొక్క అంశాలను ఆరాధించడం అంటే జీవన ప్రపంచాన్ని ఆరాధించడం, దైవిక శక్తి యొక్క శక్తి యొక్క సల్లన్ గంగ్రా గుణాల చర్య ద్వారా సృష్టించబడింది. ప్రకృతి యొక్క అత్యున్నత జ్ఞాన శక్తిని ఆరాధించడం అంటే అన్ని జీవుల పట్ల జీవి యొక్క హృదయంలో సేవను మేల్కొల్పడం. ఈ సేవా జ్ఞానం జ్ఞానాన్ని గోండి పునేం ముత్తవపోయి పహారీ పారి కుపర్ లింగో "సర్వే పాంటోల్" (సుప్రీం ఆనందం) రాష్ట్రంగా పరిగణించారు.ఈ స్థితిలో, మేధో జీవితం యొక్క మనస్సు సజీవంగా ఉంది, ప్రజా సేవ, ఆధ్యాత్మికత మరియు దుష్ట ఆత్మపై నమ్మకం మరియు సేవా అవగాహన ఇది. ఈ స్థితిలో, అతను అత్యున్నత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ప్రజల సేవలో, స్వయం సంక్షేమం సాధించవచ్చు. ఇది శక్తిని ఆరాధించే తాత్విక రూపం.
ఆ విధంగా, దైవిక శక్తి యొక్క జ్ఞానం అయిన అధిక-నాణ్యత తత్వశాస్త్రంతో నిండిన ప్రకృతి లక్షణాల ద్వారా అదే సృష్టించబడుతుంది.

कोया राज्य मेरा जन्मसिद्ध अधिकार है। |Gondwana Channel|

कोया राज्य मेरा जन्मसिद्ध अधिकार है।
कोया राज्य मेरा जन्मसिद्ध अधिकार है।
चलो, लड़ते हैं
कोया राज्य के लिए
कोया राज्य के लिए।
जीवन का त्याग करते हैं
जीवन का त्याग करते हैं।
राज्य की स्वतंत्रता के लिए कोया
राज्य की स्वतंत्रता के लिए कोया।
लेवारा कोया वीरा लेवारा कोया वीरा।
गोंटेटी चतरा गोंटेट्टी चतरा।
कोया माँ को मुक्त करने के लिए
मुक्ति के लिए कोया माँ
एक ठोस इतिहास के साथ
एक समृद्ध इतिहास के साथ
एक नायक होने पर गर्व करें
एक नायक होने पर गर्व करें।
लेले आदिवासी लेले आदिवासी
कोया ध्वज को मत उड़ाना
क्या कोया झंडा फहराएगा?
पीढ़ियों की गपशप
पीढ़ियों की गपशप
खोदो मत
खोदो मत।
कोय मिट्टी की मुक्ति
कोय मिट्टी की मुक्ति।
हमारी जमीन हमारी है
हमारा पानी हमारा है
हमारे फंड हमारे हैं
हमारी नौकरियां हमारी हैं
हमारे संसाधन हमारे हैं
हमारी नदियाँ हमारी हैं
हमारी भाषा हमारी है
खानें हमारी हैं
हमारे उद्योग हमारे हैं
आप मुख्यमंत्री हैं
आप मंत्री हैं।
जागो छात्र
जागो छात्र
अनमोल जीवन
अनमोल जीवन
खतरे में
खतरे में
धनुष - बाण
धनुष - बाण।
பெட்குபெட்எக்டி எக்எக்பெட।
आत्म अवस्था प्राप्त करें
आत्म अवस्था प्राप्त करें।
लोग कण हैं
लोग कण हैं
गाने के लिए शुद्ध गान
आजादी के लिए गाया जाने वाला गीत
बस
बस।
जय कोय की माँ
 जय जय कोय माता।
पंजाब से पंजाबियों तक
तमिलों के लिए तमिलनाडु
मलयाली के लिए केरल
मराठों को महाराष्ट्र
तेलुगु लोगों के लिए आंध्र तेलंगाना।
बंगालियों के लिए पश्चिम बंगाल
ओडिशा उनके लिए ओडिशा है
कोया राज्य कोए लोगों के लिए
अगर पूछा जाए
क्यों गलत है।
कोया राज्य मेरा जन्मसिद्ध अधिकार है
कोया राज्य मेरा जन्मसिद्ध अधिकार है।
जय कोय की माँ
जय जय कोय माता।
मंगम विश्वाम। नहीं। एम। फील.प. डी। नृविज्ञान। पांडिचेरी केंद्रीय विश्वविद्यालय। सशक्तिकरण के लिए गहन और स्वदेशी अनुसंधान में भागीदारी का मानवशास्त्रीय समाज।सामान्य सचिव। तेलंगाना।
गोंडी साहित्य मंच

Thursday, August 27, 2020

गौंडवाना का राज चिन्ह तुम्हे संदेश दे रहा है -Gondwana Channel

गौंडवाना का राज चिन्ह तुम्हे संदेश दे रहा है की एक बब्बर शेर एक हाथी को मार रहा है
शेर भारत का राष्ट्रिय पशु है और हाथी थाईलैंड का मतलब हम आदिवासीयो के बाघ देव थाईलैंड के चम्पाई हाथीयो से युध्द कर रहै है मतलब भारतीय Gondwana लोग और चम्पाई थाईलैंडीयो के साथ युध्द को दिखाता हमारे पुरखो अर्थात गौंडवाना का राज चिन्ह।
निचे दिखाया गया शेर का चित्र सिंधु सभ्यता के मोहनजुदारो नगर की खुदाई में मिला है मतलब जबसे हमारी प्रचिन सिंधु सभ्यता विकसीत हुई तब से हमारे लोग शेरो को सम्मान देते आये है और बाद में हमारे लोगो ने इन्हे अपने राज चिन्हो में सामील कर लिया और बाद में हमारे देश की मोहर के रूप में भी।
थाईलैंडीयो दुवारा हमारे देश में हाथी का मुह का प्रचार करके कहीं न कहीं चम्पाई संस्कृति को हमारे देश में विकसीत करने की कोशिश कि गई शायद इसलिए सिंधु सभ्यता के वँशजो को खोजने या सिंधु सभ्यता के ऊपर रिसर्च के लिए कोई कानुन नही बनाये न ही कोई बडे म्युजियम बनाये और जो कुछ अवशेष मिले थे उन्हे भी विदेशो के म्युजियमो में रख दिया और अगर भारत के लोग रिसर्च करने के लिए पाकिस्तान जाये तो पाकिस्तान से संबध बिगाड ने का नाटक किया जाता है ताकी लोग पाकिस्तान जाकर कोई सोध न कर सके इस तरहा से सिंधु सभ्यता को तहस नहस करने वाले आक्रमणकारियो की औलादे आज भी इस देश में मोजुद है और देश की की मुख्य व्यवस्था पर कब्जाकरके देश को रोज प्रतिदिन खुले हाथो से लुटा जा रहा है।
Apne sabhi mitro ने आज पाखंडवाद से बाहर आकर अपने पुरखो के वास्तविक इतिहास को खोजने की जरूरत है अपने पुरखो के नगरो और सभ्यता पर शोध करने की जरूरत है।
जोहार
जिंदाबाद
जय गोंडवाना जय सेवा 🙏🙏🙏🙏🙏

Saturday, August 22, 2020

पोला त्योहार आवश्यकता |मावा पोरा मावा त्योहार| Polala Amavasya Avasyakat...



గోండులు పొలాల పండుగ ఎలా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఎద్దులను ఎందుకు పూజిస్తారు. కోయభూంకాల్ అర్క మానిక్ రావ్ చాలా వివరంగా వివరించాడు. కోయభూంకాల్ అంటే కోయ గురువు అని అర్థం.

మర్లవాయి గ్రామములో హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ప్రారంభం |Gondwana Channel|

 మర్లవాయి గ్రామములో హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం ప్రారంభం.
  ప్రపంచ మహమ్మారి covid 19 (కరోనా వైరస్) వలన  దాదాపు  5 నెలల నుండి విద్యకు దూరం   అయిన విద్యార్థులు. 
 మన ఊరు..మన పిల్లలు.. మన బడి...మన టీచర్లు.. మన   బాధ్యత ...మనం మన వాళ్లకు చదువు  చెప్పాలని గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు D.Ed,B.Ed.B.PEd.ఆర్ట్స్ ఉపాద్యాయలు మరియు గ్రామ యువత ముందుకు వచ్చి స్వచ్ఛంద విద్య బోధన చేస్తున్నాము. ఆదివాసుల చరిత్ర గలా గ్రామమైన మర్లవాయి లో  ఇప్పటికి ఏ  మొబైల్ నెట్ వర్క్ లేదు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్ ద్వారా చుదువు చెప్పాలని  ఆదేశించడంతో మా ఊరు ఉన్న  విద్యార్థులకు ఎలాంటి విద్య అందకుండా పోతుంది అని పిల్లల భవిష్యత్ కొరకు 
ఈ నిర్ణయం తీస్కోని
హైమాన్ డార్ఫ్ గిరి విద్యాలయం
ఈ రోజు  (21-౦8-2020 శుక్రవారం) ఆదివాసీ  పోరాట వీరుడు కుంరం భీం మరియు ఆదివాసుల  ఆత్మ బందువు ప్రొ!! హైమాన్ డార్ఫ్ & బెట్టిఎలిజబెత్ గార్ల చిత్రపటలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది.
 👉covid-19 నిబంధనలను పాటిస్తూ 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 130 మంది విద్యార్థులతో భౌతిక-సామాజిక  దూరం పాటిస్తూ 30 మంది ఉపాధ్యాయులం స్వచ్ఛంద విద్య బోధన మొదలు పెట్టడం జరిగింది. "పిల్లల చదువు📚 అందరి బాధ్యత"  
అందరూ చదవాలి📓 అందరూ ఎదగాలి అని
మేము అందరి సహాయ సకార ఐక్యతతో ముందుకు సాగుతాం.
గ్రామము:మర్లవాయి, మండలం:జైనూర్, కుంరం భీం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.

Saturday, August 1, 2020

గోండ్వాన గోండుల పతనం Gondwana Channel

గోండ్వాన గోండుల పతనం.
గోండ్వాన ద్విపం గోండ్వాన లవిసి ఘన్ వ్యవస్థ అతి ప్రాచినమైనది.3000 సంవత్సరం లకు పూర్వం ఆందో ద్విపం,అంగర లవిసి నుంచి ఆసియా భూభాగం ధుమత,ఆర్య తాళీయే,ఆగమనం,సుమర్ కోట్ లంక కోట్ వరకు ఆక్రమణ జరిగింది.గోండు సముదాయంలో చిన్న గ్రామాలు,గూడలు,కోటలు, గండ్ రాజ్యాలు,పెన్ గడలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ధ్వసం చేశారు.వాటి స్థానంలో నగరాలు,పట్టణాలు,మరియు మందిరాలు,స్థాపించారు.ఇలా అనేక సంవత్సరాలు నుంచే ఇప్పుడు కూడా జరుగుతుంది. గండ్ ద్విపంలో గోండ్వాన సామ్రాజ్యంలో ధార్మిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ లను సుదీర్ఘంగా వాటిని నిర్వీర్యం చేశారు.గండ్ ద్విపం గోండ్వాన భూమిని కబ్జా కోసం ఆర్యులు గోండుల శక్తి పూజ, శంభు మహాదేవుడు,మరియు కోయ లింగో లను ఆ కాలంలో అలవాటు చేసుకున్నారు. శంభు మహాదేవుని పార్వతి ని నీట ముంచి ముక్కుతో అనేక ఉపయోగలు చేశారు. వారి గురించి అనేక అసత్య గ్రంథాలు, కల్పిత గ్రంథాలు రాశారు. వాటి సంబంధాలను మూల సత్పురా పెన్క్  నుంచి తీసివేసి హిమాలయ కైలాష్ పర్వతలు గా సృష్టించారు. శంభు బోలా అనుబంధాల స్థానంలో శంకర పార్వతి అని అబద్ధాలు ప్రచారం చేశారు. శంభు గౌర ప్రతిమలను శివలింగం అని ప్రచారం చేశారు. వారి ఉపాసన కూడ ప్రారంభించారు.ఇష్ట శక్తి,సల్ల గగ్ర,శక్తి ని చెడుగా ప్రచారం చేశారు. గోండో ద్విపం యొక్క ప్రకృతిశక్తి వ్యవస్థలకు మిథ్య అని బ్రహ్మపుర్వక వ్యవస్థనే మాత్రమే సత్యం.అని ప్రచారం చేశారు.విరుద్ధంగా ఈశ్వరవాది స్వర్గం నరకం వ్యవస్థాపితం చేసి ప్రచారం చేశారు.గండో ద్విపం యొక్క ప్రథమ శంభు మూలను  ద్వారా ప్రతిపాదిత సర్వకళ్యాణ కరమైన త్రిశూల మార్గమును విచ్చినమ్ చేసి మూడు ముక్కలు చేశారు.750 గోత్రాలను వ్యవస్థను అశుభంగా,బూత ప్రేతలుగా దుర్మార్గంగా చిత్రీకరణ చేశారు.
అన్ని రకాల జీవ రాశులు జన్మించె సింగర్ ద్వీపంలో సల్లే గగ్ర శక్తి ని ఉపాసన శక్తిని విరుద్ధంగా బ్రహ్మ మరియు మను వ్యవస్థను ప్రతిపాదించారు.
గోండుల రాజ్య వ్యవస్థను సాంస్కృతిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను అతిక్రమన చేస్తూ చిన్నాభిన్నం చేశారు.వాటి స్థానంలో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య,వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
గోండి ద్వీపం లోని గోండులను అసురులుగా వర్ణించారు. రక్షకులను రక్షసులుగా వర్ణించారు. అనేక మిథ్య గ్రంథాలు ద్వారా రక్షసులుగా,భూత ప్రేతలుగా వర్ణించారు. ఇప్పటికి చేస్తున్నారు. ఆర్య మరియు,ఇతర బేధాలు సృష్టించారు. దేవగనులను రాక్షసలుగా సృష్టించారు.
ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. గొండుల మూల ధర్మాన్ని స్వీకరించి వ్యవస్థీకృత ము చేసి రచనలు చేసి ప్రచారం జరుగుతోంది.నగరాలు,మందిరాలు,ఆర్యులు గండ్ ద్వీపం శహర్ కిల్ల మహల్ సామ్రాజ్యంలో మసీదులు వ్యవస్థలు,మొగల్ కాలంలో సిటీలు, రాష్ట రాజధానులు,చర్చిలు, క్రిస్టియన్ వారు ఆక్రమణ చేశారు.గోండ్వాన దేవి దేవతలు కాళికంకలి, జంగో,మూల గౌర స్థాపించిన. వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
చంద్రలేఖ కంగాలి.
అనువాదం మంగం విశ్వం.


Wednesday, July 22, 2020

ఆదివాసీ ఉద్యమ నేతకు ఘనంగా నివాళులు అర్పించిన ఆదివాసీ ప్రముఖులు |Sidam Sh...



ఆదివాసీ తొలితరం ఉద్యమ నేత సిడాం శంభు గారి 2వ వర్థంతి సభకు నివాళులు అర్పించిన ఆదివాసీ ప్రముఖులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు.

ఆదివాసీ రచయితలు రచించిన పుస్తకాలు |Books by Adivasi Authors| |Gondi Lang...



ఆదివాసీ రచయితలు,కవులు రచించిన అద్భుతమైన పుస్తకాలు

Megharaj Gondi songs |Gondi Language Day| Gondwana Channel



ఆదివాసీ సింగర్స్ మేఘరాజ్ మెస్రం, పెందోర్ అనంద్, మోహన్ ల అద్భుతమైన పాటలు గోండి భాష దినోత్సవం సందర్భంగా ఆలపించారు.

గోండి భాష ప్రాముఖ్యత Gondi Language History and Importance |Gondi Langua...

అట్టహాసంగా అంతర్జాతీయ గోండి మాతృభాష దినోత్సవం | International Gondi Lang...





గోండి భాష దినోత్సవం

మంగళవారం రోజున

ఉట్నూర్ గోండు గుండెలో

గోండ్వాన జెండా ఆవిష్కరణ

జంగో లింగో దీప ప్రజ్వలన

వేదికలో వెలుగు నింపే

వెన్నెల లాంటి మహానుభావులు

గోండి భాష వర్ధిల్లాలి

గోండి లిపి కల కాలం నిలవాలి

పీవో పవిత్ర పలుకులు

భాషను యాశను మరవద్దు అని హితువు

రాజ్యాంగంలో చేర్చుటకు కృషి సల్పాలని హితబోధ

మేస్రం దుర్గు మాతృభాషను

మించిన ఆస్తి జగతులో లేదు

కనక లక్కెరవు లక్షణంగా ఉన్న గోండి భాష లక్ష్మి ప్రదాత

మేస్రం మనోహరు ముత్యాల గోండి భాష మూడు కాలలు మురిసిపోవాలి

పెంధోర్ పుష్పరాని పుష్పించిన

గోండి మధుర భాషణలు

మరిచిపోయిన చరిత్రను మనుగడకు తీసుకుని రావాలి

వేడమ బొజ్జు గోండి భాష సంస్కృతి నిత్యా వెలుగు వెలగలి

ఆర్కా మనికేరవు గోండి భాష మంచులో లో రత్నాలు

మేస్రం గంగారాం గోండి భాష

తియ్యని తీపి లాంటి తేనె లోలుకు

కనుక సుగుణ గోండి భాష కనకాభిషేకం కూర్చు  సౌభాగ్యవతి

ఆత్రం భుజంగ్ రావు

గోండి భాష ఆత్రం రాజుల

పరిపాలన భాష నేడు

తెర పై తీసుకొని స్థిరాం చేయాలి.

బొంత ఆశ రెడ్డి గోండి భాష

ఎన్నో ఆశల సమాహారం

ఏపీవో కనక భీంరావు

గోండి భాష అభివృద్ధికి

నిలువైన ఆధార గ్రంధం

తయారు చేయాలి.

కొండ గుర్ల లక్ష్మయ్య

గోండి భాష తరాలుగా గుర్తుండి పోయే భాష

సంబరాలు అంబరాలు దాటే

చివరికి రాజ్యాంగంలో ఎనిమిది వ షెడ్యూల్ ఆర్టికల్ 350-ఏ చేర్చాలని తీర్మానం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు

మంగం విశ్వం రావు

గోండి సాహిత్య వేదిక

ఆదిలాబాద్ జిల్లా.

Saturday, July 4, 2020

Singer Rela Ravi Mesram Adivsi Song at Keslapur Darbar Adivasi Culture G...

రేల రవి మెస్రం పాడిన అద్భుతమైన గోండి సాంగ్ 

హేతు ఈరా ఆదివాసీ Hetu era Adivasi Song by Pendor Vijay adivasi Singer Go...



హైమన్ డార్ఫ్ ఎలిజబెత్ ల 33వ వర్థంతి సందర్భంగా

ఆదివాసీ సింగర్ పెందోర్ విజయ్ పాడిన అద్భుతమైన పాట మీ ముందు....!

వనదేవతకు ఆకాడి పూజ జరుపుకుంటున్న ఆదివాసీ గ్రామస్తులు Akadi Celebrations.





ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం లోని ఆదివాసీ గూడాల్లో ఆకాడి పండుగ సంబరాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రతి ఏడాది ఈ ఆకాడి పండుగతో ఆదివాసులు వారి సంప్రదాయం పండులాగు దండారి, తో పాటు ఇతర వాటిని నిర్వహించుకొనుటకు దీని నుండి శ్రీకారం చుడుతారు..
పిల్లలు, పెద్దలు పంటలు పాడి గేదలు పశువులు అంతయు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటు ఈ ఆకాడి పండుగ ను వారి తాత ల కాలం నుండి చేస్తునట్టు ఆదివాసులు పేర్కొన్నారు.. 
గ్రామ పొలిమేర లో ఉన్న పోచమ్మ, రాజులు అనే వన దేవత లకు మొక్కులు చెల్లించుటకు పండుగ కు ఒక రోజు ముందు గ్రామస్తులు అందరు కలిసి పటేల్ ఆధ్వర్యంలో తీర్మానం చేస్తారు.. మరుసటి రోజు మహిళలు లేకుండ కేవలం పిల్లలు, పెద్దలు సముష్టిగా వారికి తోచిన మాదిరిగా కోళ్లు, గొర్రెలు, మేకలు పట్టు కొని వహిద్యాలు వాహుంచకుండ పండుగ చేసుకొనుటకు ఆటవికి తరలి వెళ్తారు.. అక్కడ సంప్రదాయం ప్రకారం ఇంటి నుండి తెచ్చిన బియ్యం, నవధాన్యాలు, కొబ్బరి కాయులు, ఉది బత్తులు అక్కడ పెట్టి దేవారి సమక్షంలో పూజలు చేసి కోళ్లు, మేకలను బలి ఇస్తారు.. అనంతరం వంటకాలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు.. ఈ సందర్బంగా ఆహారం ను ముద్దలుగా పెట్టి దేవుళ్ళకు నైవేద్యం గా సమర్పిస్తారు.. వారికి వారు పెంచిన పశువుల కు అటవీ జంతువుల నుండి ఏలాంటి ప్రాణహాని ఉండకుండా కాపాడాలని కోరుకుంటు  పసుపు, బెల్లం కలిపి న కలశం ను తయారు చేసి గ్రామ పొలిమేర లో  గీత గా వేసి ము ముందుగా పశువుల ను దాటించి ఆ తర్వాత ఆదివాసీ లు దాటుతారని వారు తెలిపారు.. ఒక వేల ముందుగా మనుషులు గీత దాటుతే అరిష్టం గా ఉంటుందని వారు నమ్ముతారు... ఈ పండుగ కేవలం అటవీ దేవత కు గుర్తింపు గా చేస్తారని, అందులో వారికి ఏడాది పాటు ఏలాంటి నష్టం రాదని, దేవత చల్లగా కాపాడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. 
బైట్స్ : 1.లక్మన్. 
            2.భీంరావ్ 
             3.రాము 
             4.విశ్వం.. మత్తడి గూడ వాసులు..

Akadi festivals are celebrated in the Adivasi Gudal area Akadi Celebrations.





Akadi festivals are celebrated in the Adivasi Guda area of ​​Adilabad district's Utnoor agency area.

Adivasis claim that children and adults crops, buffaloes, cattle, etc., wish to be happy and celebrated.

On the day before the festival, all the villagers decide under Patel's patronage to pay homage to the goddess Pochamma and Raju in the outskirts of the village. The next day there are no women, only children and adults collectively like chickens, sheep and goats According to tradition, there are rice, nuts, coconuts, khadi and kodi that are brought from the house and are worshiped in the presence of the gods. Then the chickens and goats are sacrificed. They want to protect their livestock from the wild animals of the wild,They said that the adivasi crossed the cattle before making a jar of jaggery and then crossing the village on the outskirts of the village. They are of the opinion that the goddess protects them from cold.

Monday, June 29, 2020

జంగుబాయి దేవస్థాన్ లో ఘనంగా ఆకాడి పండుగ Gondwana Channel

జంగుబాయి దేవస్థాన్ లో ఘనంగా ఆకాడి పండుగ

      తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల పరిధిలో గల మహరాజ్ గూడ ఆటవీ ప్రాంతంలో కొలువుదీరిన జంగుబాయి దేవస్థానం యందు దేవస్థాన్ పీఠాధిపతి వారసులైన రాయిసిడం వంశస్థులు జంగుబాయి దేవస్థాన్ ప్రధాన పూజారి రాయిసిడం ఇస్రు కటోడ ఆధ్వర్యంలో ఆషాడం మాసం సందర్భంగా ఆకాడి పండుగ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయిసిడం వంశస్థులు మరియు ఎనిమిది గోత్రలలోని తుంరం, కోడప,సలాం, రాయిసిడం, వెట్టి, మరప,హెరె కుంరా, మందాడి గోత్రల పూజారులు భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయిసిడం వంశస్థులు రాయిసిడం జంగు(కెరమెరి), రాయిసిడం భూమన్న(గూడిహత్నుర్), 
రాయిసిడం దూపల్ జంగు (ఇంద్రవెల్లి),
రాయిసిడం చిత్రు (ఉట్నూరు),
రాయిసిడం జంగు (గాదిగూడ),
రాయిసిడం యత్మరావు(నార్నుార్), రాయిసిడం భీం రావు (నార్నుార్) మరియు ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాయిసిడం జంగు
తదితరులు పాల్గోన్నారు.


Tuesday, June 2, 2020

జీఓ నం.3ని సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసిఆర్ గారికి వినతి |Gondwana Channel|

జీఓ నం.3ని సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వినతి. 
 హైదరాబాద్: ఈరోజు అనగా తేదీ.02:06:2020.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శుభసందర్భంలో జీఓ నంబర్ 3ను సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వినతిపత్రం సమర్పిస్తున్న కుంరంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ బడుగు బలహీన అన్నివర్గాల ఆశాజ్యోతి శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ర్ట ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసులను ఆదుకోవాలని కోరారు.అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములపై, ఆదివాసీల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, అంశాలను సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారితో చర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారు, రాష్ట్ర DGP శ్రీ మహేందర్ రెడ్డి గారు , ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ శ్రీ వినోదకుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ రాజీవ్ శర్మ గారు, రైతు బంధు రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Sunday, May 31, 2020

ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు |Gondwana Channel|

ఆదివాసీ గూడలో విజంగ్ మోహుతుర్ (విత్తనాల) పండుగ సంబరాలు
  ఆదివాసీల సంప్రదాయం తాత ముత్తతల నుండి వస్తున్న ఆచారమే విజంగ్ మోహుతుర్  (విత్తనాల ) పండుగ .. మోహుతుర్ పండుగ  రోజున  గ్రామ ప్రజలంతా  వేకువ జామున నుంచి ...ఎవరికి వారు పండుగకు నైవేద్య వంటలు సురు చేస్తారు...చెను పనిముట్లు తుతరి(సూతరి),గొడ్డలి,మరియు కొడవలిని కుడి భుజం వైపు పట్టుకొని మరియు ఇంటి కోడలు నెత్తి పైన టోప్లి(అంచె)మోస్తూ అందులో  జొన్న ఘాట్కా దంచిన ఎర్రకారం మెదుగు ఆకులు..పూజ సామాన్ (కుంకుమ.అగర్ బత్తి.ధూప్.కోబ్బరి కాయ).తీసుకొని ఎవరికి వారు తమ చేనుకి  కుటుంబ సమేతంగా   వెళ్లి పూజలు చేస్తారు విజంగ్ మోహుతుర్ అంటే విత్తనాలు వేసేముందు మంచిగా  పంట పండలని మోహుతుర్కు నాలుగు రోజుల ముందు నుండి గ్రామ శివారు లోని ఉన్న అకింగ్ మడకేక్,అవ్వాల్, గండి అవ్వాల్ , మొతిగూడా అవ్వాల్, మాటం,డేమల రాజుల్క్,భీమల్ పెన్క్ ,కిడపకిండి. సిడయింగ్ పోరాయింగ్,  అన్ని దేవులకు పూజలు చేస్తారు .మోహుతుర్ దేవులు అయితే ...మోహతుర్ దినం మొత్తం ఉరులో ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ..మతరి ..మతరల్ తో కలసి భోజనం  చేస్తారు...తర్వాత మధ్యాహ్నం  నుండి బుర్రో తుప్పో  (బంతి బండల) ఆట సాయంత్రం వరకు చిన్న పెద్ద అడుతారు..  ఊరులో  పెళ్లిలు ఇతర శుభ కార్యక్రమాలు  అన్ని..మోహుతుర్ నుండి బంద్ ..తర్వాత చెనుపనులొనే ఉండాలని  అర్థం....తార తరాల నుండి వస్తున్న తాత ముత్తతల  ఈ ఆచారం ఇలాగే కొనసాగించాలని యువత మరిచి పోకూడదని కోరుకుంటున్నం.. కనక.ప్రతిభ వెంకటేశ్వరరావు...గ్రామము. మర్లవాయి.మండల:జైనూర్. కుంరం భీం జిల్లా.





కేతిధరా జై సేవ కేతిధరా జై సేవ |Gondwana Channel|

కేతిధరా జై సేవ 
కేతిధరా జై సేవ
జోడి కొందంగ్ జోడి కొందంగ్
కెయిదనేే నయంగాళ్ 
కెయిదేనే నయంగాళ్
కేతి బాడీ కీకి కేతి బాడీ కీకి.
కెయిదే నే తుత్తరి
కెయిదే నే కసర
జువ్వ పియసి
జోత పియిషీ
కూస లావి కేసి
నో డే తే షేర్ పుహికి
షేర్ పీయికి షేర్ పీయికి.
జి కొంద ఇనికి
 జి కొంద ఇనికి.
రోత బయ్యల్ రోత బయ్యల్
నేహిలి తలదే తోచి తరర్
నేహిలి తలదే తోచి తరర్.
మర్రా తా దాడిమి బుడ్
ఉచ్చి నేహిలి కీకి.
బాయి కుంటాంగ్ పేర్రర్
బాయి కుంటాంగ్ పేర్రర్.
విజ్జాంగ్ మోహితుర్ కికిట్
పేర్ని పియికిట్ 
పేర్ని పియికిట్.
కొందంగ్ నగ జీలాంగ్
ధోహిచి సవిరి కికిట్.
బాయి కెయిదే విజ్జా పియర్ 
బాయి కెయిదే చేడే పియర్.
కెయిదే సెట్టెడ్ పియసి
కెయిదే సెట్టెడ్ పియసి
ముర్షి కొరిసెర్ 
ముర్షి కొరిషేర్
 జాడి యెహరే బాయి
జాడి యెహోరే బాయి
పిర్ వడి పిర్ వడి
ఎద్ధి దాడిమి ఎద్ధి దాడిమి
నిమే కామ్ కీకి
నిమే కామ్ కీకి
నరక జాగిలి
నరక జాగిలి
మనకీ మనకి.
పంట పండుసి
పంట పండుసి
కావ్సెర్ రోన్ తరికి
కావ్సెర్ రోన్ తరికి.
దునియతున్ పెట్టి మెన్
దునియతున్ పెట్టి మెన్
గాటో సింథి గాటో సింథి
నీ బిగర్ నీ బిగర్
జగత్ సెల్లె
జగత్ సెల్లె.
దహ బొటన ముజేర
దహ బొటన ముజేర
కేతిధరా జై సేవా
కేతి ధార జై సేవా.


మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

ఆదివాసీ అన్నలరా అక్కలరా |Gondwana Channel|

ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.
కూలికెళ్తే గాని కూడు దొరకదాయే
వెటకెళ్తే గాని వంట లేదాయే
చేపలు పడితే గాని పస్తులుండయే
గొడ్లు గాస్తే గాని గోస పొదయే.
మేకలు మెప్తే గాని పొట్ట నిండదయే
జీతం ఉంటే గాని జీవితం మారాధయే
ఇసుక మొస్తే గాని ఇల్లు గడవదాయే
ఇటుక మొస్తే గాన్ని పొయ్యి వెలుగాదాయే
మెస్త్రి పని చేస్తే గాని మెతుకులు దొరకాయయే
వడ్ల పని చేస్తే గాని వంట లేదాయే
ఇప్ప పువ్వు ఏరితే గాని బతుకు లేదాయే
తేనె తెస్తే గాని తిండికి తిప్పలు
కట్టెలు మొస్తే గాని కడుపు నిండదయే
తడకలు తట్టితే గాని చల్లటి అన్నం లేదాయే
తునికి పండ్లు తెస్తే గాని తిండికి లేకపోయే
మొర్రి పండ్లు తెస్తే  గాని  మూడు మూళ్ళ బంధం సాగుణయే
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏమి సంబరం
రాష్ట్రం వచ్చిందని గర్వపడల, సంబరాలు చేయాలా
ఏది సమానత్వం ఏది సమానత్వం?
రాష్ట్రం తెచ్చిన తంటాలు అంత ఇంత కాదు.
ఆదివాసీల బతుకులు చిన్న భిన్నం
అయోమయం అయోమయం
ఏది ఆర్థిక స్వాతంత్రం?
ఏది రాజకీయ స్వాతంత్రం?
ఏది సంస్కృతిక స్వాతంత్రం?
ఏది సామాజిక స్వాతంత్రం?
ఏది భాష స్వాతంత్రం?
ఏది మత స్వాతంత్రం?
కోయ రాష్ట్రమే పరిస్కారం
కోయ రాష్ట్రమే పరిస్కారం.
ఆదివాసీ అన్నలరా అక్కలరా
ఆదివాసీ అన్నలరా అక్కలరా.

మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

Friday, May 29, 2020

కోయ రాష్ట్రం నా జన్మ హక్కు |Gondwana Channel|

కోయ రాష్ట్రం  నా జన్మ హక్కు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
పోరాడుదాం పోరాడుదాం
కోయ రాష్ట్రం కోసం
కోయ రాష్టం కోసం.
ప్రాణాలు అర్పిద్దాం
ప్రాణాలు అర్పిదాం.
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం
కోయ రాష్ట్ర స్వేచ్ఛ కోసం.
లేవరా కోయ వీర లేవరా కోయ వీరా.
గొంతెత్తి చటారా గొంతెత్తి చటారా.
కోయ తల్లి విముక్తికి
కోయ తల్లి విముక్తికి
ఘన మైన చరిత్ర గల
ఘనమైన చరిత్ర గల
వీరునిగా గర్వించు
వీరునిగా గర్వించు.
లేలే ఆదివాసీ లేలే ఆదివాసీ
కోయ జెండా ఎగరా వేయరా
కోయ జెండా ఎగురా వేయరా.
తరతరాల గోషను
తరతరాల గోషను
తరిమి వేయరా
తరిమి వేయరా.
కోయ నేల ముక్తికి
కోయ నేల ముక్తికి.
మన భూమి మనకే
మన నీరు మనకే
మన నిధులు మనకే
మన ఉద్యోగాలు మనకే
మన వనరులు మాకే
మన నదులు మనకే
మన భాష మనకే
మాన గనులు మనకే
మన పరిశ్రమలు మనకే
నువ్వే ముఖ్యమంత్రివి
నువ్వే మంత్రివి.
మేలుకో విద్యార్థి
మేలుకో విద్యార్ధి
విలువైన జీవితని
విలువైన జీవితని
పణంగా పెట్టి
పణంగా పెట్టి
విల్లు బాణం
విల్లు బాణం.
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి.
స్వ రాష్ట్రాని సాధించు
స్వ రాష్ట్రాన్ని సాధించు.
జనులు మణులు
జనులు మణులు
పాడాలి స్వచ్ఛ గీతం
పాడాలి స్వేచ్ఛ గీతం
అది కోయ గీతం
అది కోయ గీతం.
జై కోయ తల్లి
 జై జై కోయ తల్లి.
పంజాబిలకు పంజాబ్
తమిళులులకు తమిళనాడు
మలయాళీలకు కేరళ
మరాఠాలకు మహారాష్ట్ర
తెలుగు వారికి ఆంధ్ర తెలంగాణ.
బెంగలిలకు పశ్చమ బెంగాల్
ఒడిశా వారికి ఒడిశా
కోయ వారికి కోయ రాష్ట్రం
అడుగుతే
ఏముంద తప్పు.
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు
కోయ రాష్ట్రం నా జన్మ హక్కు.
జై కోయ తల్లి
జై జై కోయ తల్లి.

మంగం విశ్వం.ఎం. ఏ. ఎం. ఫీల్.పిహెచ్. డి.ఆంత్రోపాలజీ. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. Anthropological society of participation in intensive & indigenous research for empowerment.General secretary.Telangana.
ఆదివాసీ సాహిత్య సంఘం.

Gondwana Kabur