ఏత్మసూర్ పద్మల్ పురి కాకో దండారి దర్బార్(ఉత్సవాలను)విజయవంతం చేద్దాం.
తేది : 24/10 /2019
స్థలం - గుడిరేవు
మండలం: దండేపల్లి
జిల్లా: మంచిర్యాల్
గోండ్వాన ప్రాంతంలోని దక్షిణా భారత దేశంలో గోధవరి నది ఒడ్డున ఏకైక ఆదివాసీ పుణ్యక్షేత్రం ఈ పద్మల్ పురి కాకో దేవస్థానం
పన్నెండు లక్షల సంవత్సరాలకు పూర్వం భూమిలో జరిగినా ప్రకృతి మార్పుల వల్లన *లురేషియా* *అంగార* ఈ రెండు భాగాలను *టితిస్* అనే మహాసముద్రం విడదీసింది అంగార ల్యాండ్ అనే భూభాగాన్నీ గోండ్వనా భూమి అన్నీ కూడ అంటారు గోండిలో సింగార్ కళ్ళిదీప్ అనీ అంటారు సింగార్ కళ్ళిదీప్ లో ఐదు ఖండాలు ఉండేవి అవి
1 *అప్పొగుట్టకోర 2సాయిమల్* *గుట్టకోర 3యెర్* *గుట్టకోర 4ఉమ్మొగుట్టకోర 5ఐపోక్* *గుట్టకోర* ఈ విధంగా గోండ్వాన భూమి భౌగోళిక పౌరాణిక చరిత్ర ప్రకారం *ఐపోక్ గుట్టకోర* సమభాగములోని *అధిల్ కోట* ఘనరాజ్యం యాధ్మల్ పురికోట భూపత్ కుర్వధీప్ (పధ్మల్ పురికోట )కల్లిపుట్ అక్కో పధ్మల్ పురి కాకో వారి ఘనరాజ్యం గోదావరి నది తీరాన గుడిరేవు నందు కలదని ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు పరిశోదకుడు పోరిషత్ తేలియజేయడం జరిగింది.
'సోనదేవి' మా గోండు ఆదివాసుల పన్నెండు కోట్ల దేవతాలకు తల్లీగా జన్మనిచ్చిందని గోండు గిరిజన సమాజం నందలి పురాతన
కథలు పాటలు మరియు జానపదాల యందు ఉన్నటువంటి సారము నేటికీ మౌఖిక సాహిత్యం ఆదారంగా కోలుస్తునే వస్తున్నారు కావున ఇట్టి పుణ్యక్షేత్రంను గోండు గిరిజనులో పుట్టినవారు తప్పకుండా దర్శించి తీరాలి అయితేనే జన్మ సార్దకం అన్నీ గోండుల ప్రగాడ విశ్వాసమును ఆచారముగా పాటిస్తున్నారు.
ఆదివాసీ సమాజంలోని గోండు తెగలో సాక్షేఆకాడి నౌసేభేతల్ ఏత్మసూర్ ఫేన్ గుస్సాడీ ఆషాడ మాసం అకాడి నెల వంక కనిపించడంతో ప్రారంభం అవుతుంది అక్కడి నుండి పూజాలు (దండారి ఉత్సవాలు) జరుపుకుంటు అశ్వయుజ అమావాస్య (దీపావళి )తో ముగ్గింపు జరుగుతుంది.
నాలుగు సగలకు (గోత్రలకు) నాలుగు దేవుళ్ళు
1 *నాల్వేన్ సగలో* *గుమ్మెల* *ఫేన్*
2 *సెవేన్ సగలో* *పర్రా* *వేట్టిఫేన్*
3 *సార్వేన్ సగలో* *కోడల్* *ఫేన్*
4 *ఏడ్వేన్ సగలో* *టప్పల్* *ఫేన్*
ఈ నాలుగు సగల వారి ఏత్మసూర్ దేవతలకు జన్మస్ధలం పధ్మల్ పురి కాకో కాబట్టి ఈ నాలుగు సగల ఏత్మసూర్ దేవతలు పద్మల్ పురికాకో వారిని దర్శించడం జరుగుతుంది కొత్త దేవతలను ఇక్కడ తెచ్చి జీవం కల్పించడం మరుగున పడ్డ దేవతలను ఇక్కడ తెచ్చి శుద్ధి చేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.
యవత్త్ ఆదివాసీ సమాజం పధ్మల్ పురి కాకో దండారి దర్భార్ ను విజయవంతం చేయగలరన్నీ పద్మల్ పురి కాకో డండారి దేవాలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరుపున కోరుచున్నాం...👏
దండారి దర్బార్ ఉత్సవ కమిటీ
అధ్యక్షులు మేస్రం కిషన్ గారు
ప్రధాన కార్యదర్శి మడావి శ్రీనివాస్ గారు...
జై ఆదివాసీ జై పద్మల్ పురికాకో
🙏🙏🙏🙏🙏🙏🙏
తేది : 24/10 /2019
స్థలం - గుడిరేవు
మండలం: దండేపల్లి
జిల్లా: మంచిర్యాల్
గోండ్వాన ప్రాంతంలోని దక్షిణా భారత దేశంలో గోధవరి నది ఒడ్డున ఏకైక ఆదివాసీ పుణ్యక్షేత్రం ఈ పద్మల్ పురి కాకో దేవస్థానం
పన్నెండు లక్షల సంవత్సరాలకు పూర్వం భూమిలో జరిగినా ప్రకృతి మార్పుల వల్లన *లురేషియా* *అంగార* ఈ రెండు భాగాలను *టితిస్* అనే మహాసముద్రం విడదీసింది అంగార ల్యాండ్ అనే భూభాగాన్నీ గోండ్వనా భూమి అన్నీ కూడ అంటారు గోండిలో సింగార్ కళ్ళిదీప్ అనీ అంటారు సింగార్ కళ్ళిదీప్ లో ఐదు ఖండాలు ఉండేవి అవి
1 *అప్పొగుట్టకోర 2సాయిమల్* *గుట్టకోర 3యెర్* *గుట్టకోర 4ఉమ్మొగుట్టకోర 5ఐపోక్* *గుట్టకోర* ఈ విధంగా గోండ్వాన భూమి భౌగోళిక పౌరాణిక చరిత్ర ప్రకారం *ఐపోక్ గుట్టకోర* సమభాగములోని *అధిల్ కోట* ఘనరాజ్యం యాధ్మల్ పురికోట భూపత్ కుర్వధీప్ (పధ్మల్ పురికోట )కల్లిపుట్ అక్కో పధ్మల్ పురి కాకో వారి ఘనరాజ్యం గోదావరి నది తీరాన గుడిరేవు నందు కలదని ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞుడు పరిశోదకుడు పోరిషత్ తేలియజేయడం జరిగింది.
'సోనదేవి' మా గోండు ఆదివాసుల పన్నెండు కోట్ల దేవతాలకు తల్లీగా జన్మనిచ్చిందని గోండు గిరిజన సమాజం నందలి పురాతన
కథలు పాటలు మరియు జానపదాల యందు ఉన్నటువంటి సారము నేటికీ మౌఖిక సాహిత్యం ఆదారంగా కోలుస్తునే వస్తున్నారు కావున ఇట్టి పుణ్యక్షేత్రంను గోండు గిరిజనులో పుట్టినవారు తప్పకుండా దర్శించి తీరాలి అయితేనే జన్మ సార్దకం అన్నీ గోండుల ప్రగాడ విశ్వాసమును ఆచారముగా పాటిస్తున్నారు.
ఆదివాసీ సమాజంలోని గోండు తెగలో సాక్షేఆకాడి నౌసేభేతల్ ఏత్మసూర్ ఫేన్ గుస్సాడీ ఆషాడ మాసం అకాడి నెల వంక కనిపించడంతో ప్రారంభం అవుతుంది అక్కడి నుండి పూజాలు (దండారి ఉత్సవాలు) జరుపుకుంటు అశ్వయుజ అమావాస్య (దీపావళి )తో ముగ్గింపు జరుగుతుంది.
నాలుగు సగలకు (గోత్రలకు) నాలుగు దేవుళ్ళు
1 *నాల్వేన్ సగలో* *గుమ్మెల* *ఫేన్*
2 *సెవేన్ సగలో* *పర్రా* *వేట్టిఫేన్*
3 *సార్వేన్ సగలో* *కోడల్* *ఫేన్*
4 *ఏడ్వేన్ సగలో* *టప్పల్* *ఫేన్*
ఈ నాలుగు సగల వారి ఏత్మసూర్ దేవతలకు జన్మస్ధలం పధ్మల్ పురి కాకో కాబట్టి ఈ నాలుగు సగల ఏత్మసూర్ దేవతలు పద్మల్ పురికాకో వారిని దర్శించడం జరుగుతుంది కొత్త దేవతలను ఇక్కడ తెచ్చి జీవం కల్పించడం మరుగున పడ్డ దేవతలను ఇక్కడ తెచ్చి శుద్ధి చేయడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.
యవత్త్ ఆదివాసీ సమాజం పధ్మల్ పురి కాకో దండారి దర్భార్ ను విజయవంతం చేయగలరన్నీ పద్మల్ పురి కాకో డండారి దేవాలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరుపున కోరుచున్నాం...👏
దండారి దర్బార్ ఉత్సవ కమిటీ
అధ్యక్షులు మేస్రం కిషన్ గారు
ప్రధాన కార్యదర్శి మడావి శ్రీనివాస్ గారు...
జై ఆదివాసీ జై పద్మల్ పురికాకో
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.