Followers

Friday, August 30, 2019

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా జయంతి

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా జయంతి

కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలోని పట్నాపూర్ గ్రామములో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజిబాబా గారి 95వ జన్మదిన వారోత్సావాలకు ముఖ్యఅతిథులుగా హాజరై భక్తులను ఉద్దేచించి మాట్లాడుతున్నా ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు,అందరి ఆత్మబందువు,అన్నివర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు మాట్లాడుతూ  చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో ధ్యాన మార్గంలో అందరు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ గారు, కుమ్రంభీము జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ కోవ లక్ష్మీ గారు,ఆదిలాబాదు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్  రాథోడ్ జనార్దన్ గారు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావు గారు, ట్రస్ట్ చైర్మన్ ఇంగ్లే కేశవ్ గారు, మండల ప్రజాపరిష్ అధ్యక్షులు కుంర తిరుమల గారు, ఉపాధ్యక్షులు చిర్లే లక్ష్మణ్ యాదవ్ గారు, సిర్పూర్ యూ వైస్ ఎంపీపీ ఆత్రం  ప్రకాష్ గారు,  మాజీ ఎంపీపీ కొడప విమాలప్రకాష్ గారు, స్థానిక సర్పంచ్ కందరే బాలాజీ గారు, ఉమ్మడి అదిలాబాద్,కుమ్రంభీము జిల్లాల అధికారులు,అనాధికారులు సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు పులాజిబాబా గారి భక్తులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Thank you So Much for your Useful Suggestion..!!

Note: Only a member of this blog may post a comment.

Gondwana Kabur