ఈరోజు నార్నూర్ మండలంలోని నాగుల కొండ గ్రామంలో గ్రామ ప్రజలు కలిసి తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడడానికి ఉపయోగపడింది. శ్రీమతి గం.బ కోవా రుక్మాబాయి కి.శే. మానుకు దంపతుల కుమారుడు వరుడు కోవా జంగుకి 15,540 రూపాయలు ఆర్థిక సహాయము గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెండ్లి కుమారుడు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవా మారు పటేల్, కుమ్ర లాల్సావ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!