మండల ఉమ్మడి రాయ్ సెంటర్ల సమావేశం
ఈరోజు15-09-2019.ఆదివారం ఇంద్రవెల్లి మండల ఉమ్మడి రాయ్ సెంటర్లు (కేస్లాపూర్,గిన్నేర వడగాం) ఆధ్వర్యంలో ముత్నూర్ గ్రామం యందు సమావేశం ఏర్పాటు చేయడం చేసి ఈ క్రింది విధంగా తీర్మానం చేయడం జరిగింది.
1.ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 17 సెప్టెంబర్ న కుంరం భీము నైజం సర్కారు తో పోరాడి గెలిచినందుకు విజయోత్సవ ర్యాలీ
2. సెప్టెంబర్ 20న 1950 లో ఉన్న ఆదివాసులకే ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి 1976లో వలస వచ్చిన లంబాడాలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని తహసిల్దార్కు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది.
ఈరోజు15-09-2019.ఆదివారం ఇంద్రవెల్లి మండల ఉమ్మడి రాయ్ సెంటర్లు (కేస్లాపూర్,గిన్నేర వడగాం) ఆధ్వర్యంలో ముత్నూర్ గ్రామం యందు సమావేశం ఏర్పాటు చేయడం చేసి ఈ క్రింది విధంగా తీర్మానం చేయడం జరిగింది.
1.ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 17 సెప్టెంబర్ న కుంరం భీము నైజం సర్కారు తో పోరాడి గెలిచినందుకు విజయోత్సవ ర్యాలీ
2. సెప్టెంబర్ 20న 1950 లో ఉన్న ఆదివాసులకే ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి 1976లో వలస వచ్చిన లంబాడాలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని తహసిల్దార్కు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది.

No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!