తెలుగు నేల అడుగుజాడ గురజాడ అప్పారావు సాహితీ సాగరం నేటితరనికో సందేశం.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరం లో 1862 సెప్టెంబర్ 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.
గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాoఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహా కవి,తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీ కారులలో ఒకరు,హేతువాది 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దంలో మొదటి దశకంలోని అయన చేసిన రచనలు ఈ నాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి.
ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే భాష లో రచనలు చేశారు.
కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది.
అభ్యుదయ కవిత పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు.
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రాశారు.
గురజాడ అప్పారావు 1910 సం. లో రచించిన ఈ గేయం..ప్రజల్లో దేశభక్తి ని ప్రభోదించి,దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది.
దేశమును ప్రేమిoచుమన్న
మంచి యన్నది పెంచుమన్న
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తల్ పెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్ల
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడెను మనిషోయి
యిసురొమని మనుషులుంటే
దేశమే గతి బాగు అగునోయ్
జల్ది కుని కళలన్ని నేర్చుకు
దేశీ సరుకులు నింపవోయి
దేశాభిమానం నాకు కాద్దని
వొట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని ఏదైనా ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్తులoత నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
సొంత లాభం కొంత మనకు
పొరుగు వానికి తొడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ఈ గేయంలోని పంక్తులు చాలా ప్రాచుర్యం పొందినాయి.
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం గురజాడ అప్పారావు రచనల్లో మరొకటి ఈ గేయం ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ..
కన్నుల కాంతులు కాలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జెరేను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ..
నేటికీ గురజాడ అప్పారావు,మహాకవి సాహిత్యం ప్రజల మదిలో ప్రాణపదమై.. పల్లవిచ్చుతుంది.
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా రాయవరం లో 1862 సెప్టెంబర్ 21 న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.
గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాoఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహా కవి,తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీ కారులలో ఒకరు,హేతువాది 19వ శతాబ్దంలోను 20వ శతాబ్దంలో మొదటి దశకంలోని అయన చేసిన రచనలు ఈ నాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి.
ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే భాష లో రచనలు చేశారు.
కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది.
అభ్యుదయ కవిత పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులు.
గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమిచ్చారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రాశారు.
గురజాడ అప్పారావు 1910 సం. లో రచించిన ఈ గేయం..ప్రజల్లో దేశభక్తి ని ప్రభోదించి,దేశాభివృద్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది.
దేశమును ప్రేమిoచుమన్న
మంచి యన్నది పెంచుమన్న
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తల్ పెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్ల
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడెను మనిషోయి
యిసురొమని మనుషులుంటే
దేశమే గతి బాగు అగునోయ్
జల్ది కుని కళలన్ని నేర్చుకు
దేశీ సరుకులు నింపవోయి
దేశాభిమానం నాకు కాద్దని
వొట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని ఏదైనా ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్తులoత నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
సొంత లాభం కొంత మనకు
పొరుగు వానికి తొడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ఈ గేయంలోని పంక్తులు చాలా ప్రాచుర్యం పొందినాయి.
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే సుప్రసిద్ధ గేయం గురజాడ అప్పారావు రచనల్లో మరొకటి ఈ గేయం ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ..
కన్నుల కాంతులు కాలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జెరేను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ..
నేటికీ గురజాడ అప్పారావు,మహాకవి సాహిత్యం ప్రజల మదిలో ప్రాణపదమై.. పల్లవిచ్చుతుంది.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.