ఇంద్రవెళ్లి రక్తం చింది 38సం,,పూర్తీ అవుతుంది ఆనాడు అమరులు ఆశించిన లక్ష్యం భూమి,భుక్తి,విముక్తి,మోసం దోపిడీ లేని మవనాటే,మావాసర్కార్,అని ప్రభుత్వానికి సవాల్ విసిరిన అదివాసి అమరుల లక్ష్యం నెరవీరాడమే కాక ఇంకా జటిలమైన పరిస్థితులు నెలకొన్నాయి ఆదిఅత్య రాజకీయ పార్టీలకు.ఆదివాసీ నావకులను ప్రలోభ పర్చి విచిన్నం చేసి తాత్కాలిక స్వార్ద ప్రయోజనాల వలన అమరుల ఆశీయాలు నిరుగారుతునాయి వారి త్యాగలతో అనుభవిస్తున్న అడవి భూమి పోడు భూమి పట్టాలు ప్రత్యేక హక్కులు,ఏజన్సీ చట్టాలు స్థానిక ఉద్యోగాలు,విద్య, వైద్యం,రవాణ,అభివృద్ధి స్వేచ్ఛ,.వారి త్యాగ ఫలితాలు కానీ నేడు అవి పరాయి,దోపిడీ వలాస, గిరిజనేతారుల చేతుల్లోకి పోయినాయి ప్రభుత్వం,యం త్రాంగం,కలసి కుట్రలు పన్ని ఆదివాసీ గుడాలను,పెసాచట్టని,తుంగలో తొక్కడానికి సిద్దమవుతున్న ప్రభుత్వం,నేడు ఆదివాసీ అమరులను స్మరించుకోవడం నేరంగ భావిస్తన్న తరుణంలో ఆదివాసీ గొంతువిప్పని పౌరసమాజం ఆదివాసి నాయకులు ఆదివాసీకి భావిప్రజలకు ,తారనికీ ఏం అందిస్తారో ఆదివాసీ విద్యావంతులు నాయకులు ఉద్యోగస్తులు ఆలోచించాలి,అనుభవిస్తున్న సుఖాలు 38సం:లక్రితం త్యాగల పలితమే. వారిని స్మరించడం ఆదివాసుల కర్తవ్యం అందుకే ఈ నెల20 ఏప్రిల్ రోజున ఆదివాసీలు అదిక సంఖ్యలో పాల్గొని అమరులను స్మరిస్తారని మనవిచేస్తున్నాం.....ఆదివాసీ అమరులకు ✊🏼జోహర్.. జోహార్లు..జై.జై... ఆదివాసీ..✊🏼..వ్యవస్థాపకులు..........ఇంద్రవెళ్లి అమరుల ఆశయ సాధన సమితి..
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!