గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు.
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, వారి సతీమణి గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
No comments:
Post a Comment
Thank you So Much for your Useful Suggestion..!!
Note: Only a member of this blog may post a comment.