తుడుందెబ్బ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.
ఈరోజు హన్మకొండ లో జరిగిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం లో యువ నాయకత్వంకి అవకాశం కల్పిస్తూ నూతన రాష్ట్ర కమిటీనీ తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుర్స.పోచయ్య గారు మరియు రాష్ట్ర కమిటీ సీనియర్ నాయకత్వం నిర్ణయం చేయటం జరిగింది 28 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం చరిత్ర లో సీనియర్ నాయకత్వం భవిష్యత్ ఆదివాసీ ఉద్యమ బలోపేతం యువకులకు అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప నిర్ణయం గా భావించాలి.
నూతన రాష్ట్ర కమిటీ
అధ్యక్షులు : డా" మైపతి.అరుణ్ కుమార్ ( ములుగు),
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్: గొడం.గణేష్ (అదిలాబాద్),
ప్రధాన కార్యదర్శి: గుర్రాల రవీందర్ (కరీంనగర్),
ఈసం నర్సింహారావు (భద్రాద్రి కొత్తగూడెం),
జడ్కే పాండురంగ ( అదిలాబాద్),
కొట్నక.విజయ్ ( ఆసిఫాబాద్ ),
ఉపాధ్యక్షులు : పులుశె బాలకృష్ణ (ములుగు),
ముక్తి రాజు (భద్రాదికొత్తగూడెం),
కుడిమేత తిరుపతి (మంచిర్యాల),
పెందురు జలపతి రావు (అదిలాబాద్),
ఊయికే సంజీవ్(అదిలాబాద్),
అట్టం సుభద్ర, ఊకె సుదర్శన్ తాటి రామారావు (ఖమ్మం).
సహాయ కార్యదర్శి:
ఆలం కిషోర్ (లీగల్ సేల్ సెక్రెటరీ)
సోయం జంగు(మంచిర్యాల)
సోయం విక్రమ్(జగిత్యాల)
గోడం రేణుక (అదిలాబాద్)
కుమ్రా శాంరావు(అదిలాబాద్)
రేగ గణేష్ (జయ శంకర్ భూపాల పల్లి)
ప్రచార కార్యదర్శి: కొడప నగేష్
కోశాధికారి: ఆడ జంగు
సాంస్కృతిక కార్యదర్శి: ఆగబోయిన రవి( మహబూబ బాద్)
ప్రధాన సలహాదారులు: సిద్ధబోయిన.లక్ష్మినారాయణ (మహబూబాబాద్)
కుర్సెంగ సూర్యభాను(అదిలాబాద్).
పోలిట్ బ్యూరో చైర్మన్ : మెస్రం మోతిరం (ఆసిఫాబాద్)
కో చైర్మన్: పొడెం బాబు(ములుగు)
సభ్యులు: కోడెం వెంకటేశ్వర్లు(భద్రాద్రి కొత్తగూడెం) చంద రఘుపతి(ములుగు) లను ఎన్నిక చేయటం జరిగింది, ఈ జిల్లా కమిటీ ఎన్నికలో రాష్ట్ర కమిటీ బాధ్యులు అన్ని జిల్లాల అధ్యక్ష కార్య దర్శులు మెజార్టీ బై మైనార్టీ తీర్మానం ప్రకారం ఉమ్మడి గా నిర్ణయాలు చేసి కమిటీ నీ ఎన్నిక చేయటం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబడిన డా" మైపతి.అరుణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియ చేసారు రాష్ట్ర జిల్లా బాధ్యులు.